Friday, February 5, 2021

టీడీపీకి మేలు చేస్తే ఎంపీ అవ్వొచ్చని నిమ్మగడ్డ అత్యాశ.అందుకే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న మంత్రి పెద్దిరెడ్డి

తిరుపతి/హైదరాబాద్ : ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై వైసీపి నాయకుల ఎదురు దాడి కొనసాగుతూనే ఉంది. నగరి ఎమ్మెల్యే రోజా తో పాటు మంత్రులు కన్నబాబు, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్ తో పాటు తాజాగా మంత్రి పెద్ది రాంచంద్రా రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీకి మేలు చేస్తే ఎమ్మెల్సీ, ఎంపీని చేస్తారని నిమ్మగడ్డ అత్యాశకు గురవుతున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cIF8Ky

Related Posts:

0 comments:

Post a Comment