న్యూఢిల్లీ:ఐదవ విడత పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. ఉత్తర్ ప్రదేశ్లో 14 స్థానాలకు, రాజస్థాన్లో 12 సీట్లకు, మధ్యప్రదేశ్లో 7, పశ్చిమ బెంగాల్లో 7లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. బీహార్లో 5 స్థానాలకు జార్ఖండ్లో 4 స్థానాలకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UZ75l3
లోక్సభ ఎన్నికలు 2019: ఏడు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
Related Posts:
లేడీ కానిస్టేబుల్ డ్రెస్ మార్చుకుంటుండగా.. అమరావతిలో మీడియా నిర్వాకం.. కిటికీలో కెమెరాలు పెట్టి..స్కూల్ గదిలో ఓ లేడీ కానిస్టేబుల్ దుస్తులు మార్చుకుంటుండగా ఆ దృశ్యాలను మీడియా ప్రతినిధులు రహస్యంగా చిత్రీకరించిన వ్యవహారం కలకలం రేపుతున్నది. ఏపీ అసెంబ్… Read More
అంత కండకావరమా..? ఆ 29 గ్రామాలు దాటితే రాళ్ల వర్షమే.. : చంద్రబాబుపై మంత్రి కన్నబాబు ఫైర్ఆంధ్రప్రదేశ్కు అభివృద్ది వికేంద్రీకరణ,పాలనా వికేంద్రీకరణే శరణ్యం అన్నారు మంత్రి కన్నబాబు. మండలి ఛైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ నిర్ణయం త… Read More
మండలి విజయం .. అది చంద్రబాబు అనుభవం .. అర్ధమైందా : నారా లోకేష్మండలిలో వికేంద్రీకరణ బిల్లుపై అధికార, విపక్షాల మధ్య వార్ కొనసాగింది .ఏపీ శాసనసభలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు , సిఆర్డీఏ బిల్లు రద్దుకు ఆమోదం తెలిపి… Read More
సీరియస్ టైమ్ లో సెల్ఫీలు... రోజా తీరుపై అసహనం .. క్లాస్ పీకిన సీఎం జగన్ !!ఏపీ మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ బిల్లు శాసన సభల… Read More
బెంగళూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే బిజీబిజీ, కుర్చీ పక్కనే పేలిపోయిన నాటు బాంబు ? హత్యాయత్నం, మహిళలకు !బెంగళూరు: బెంగళూరు నగరంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం జరిగింది. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మీద పేలుడు వస్తువు విసరడంతో అది పేలి పలువురికి గా… Read More
0 comments:
Post a Comment