తెలుగు రాష్ట్రాలలో ప్రచండ భానుడి భగభగలకు ప్రజలు విలవిలలాడుతున్నారు . బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. సాధారణం కంటే ఐదారు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో వాతావరణ శాఖాధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు . నేడు , రేపు అంటే సోమ, మంగళవారాల్లో 45 నుంచి 47
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V2BGy1
10వ తేదీ వరకు బయటకు వెళ్లొద్దు ...47 డిగ్రీలు నమోదయ్యే అవకాశం .. వాతావరణ శాఖ హెచ్చరిక
Related Posts:
ఢిల్లీ అల్లర్లపై 123 కేసులు.. 630 మంది అరెస్టు.. ఒక్కో కుటుంబానికి రూ.25వేల తక్షణ నగదు పరిహారందేశరాజధానిలో సిక్కుల ఊచకోత తర్వాత అత్యంత హేయమైన హింసగా పరిగణిస్తోన్న తాజా అల్లర్లకు సంబంధించి చట్టం తన పనిని ఉధృతం చేసింది. ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబా… Read More
కేజ్రీవాల్ సర్కార్పై చిదంబరం గుస్సా: కన్హయ్య కుమార్పై దేశద్రోహ కేసు విచారణపై మండిపాటు..జేఎన్యూ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్పై ఇదివరకు నమోదైన దేశద్రోహం కేసును అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం విచారించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేం… Read More
కేరళ మొత్తం కదిలినా.. ఆమె దక్కలేదు: తీరని శోకం నింపిన చిన్నారి ‘దేవానంద’తిరువనంతపురం: కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాలో వందలాది మంది ఆ చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. వేలాది మంది సోషల్ మీడియాలో ఆమె ఫొటోలను షేర్ చేస్తూ ఆమె ఆచ… Read More
మాజీ గర్ల్ఫ్రెండ్ నగ్న ఫోటోల లీక్.. ఆ యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులుమాజీ గర్ల్ఫ్రెండ్ తనతో సన్నిహితంగా గడిపిన ఫోటోలను ఫేస్బుక్లో లీక్ చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చాన్నాళ్ల పాటు వీరిద్దరి మధ్య కొనసాగి… Read More
ఆ విష సంస్కృతి మీదే కదా చంద్రబాబూ!: విశాఖ ఘటనపై ఏకిపారేసిన జీవీఎల్ నర్సింహారావువిజయవాడ: విశాఖపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకులను ర… Read More
0 comments:
Post a Comment