నేను చెప్పింది మీరు రాసుకోండి , నేను చేప్పినవాళ్లు ఖచ్చితంగా గెలుస్తారు , ఇది నా జ్యోతిష్యం అని ఘంటాపథంగా చెప్పాడు కర్ణాటక మంత్రి రేవణ్ణ, తన తండ్రి, తమ్ముడు, తమ్ముడి కొడుకు ముగ్గురు పార్లమెంట్ కు వెళతారని చెప్పారు రేవణ్ణ. కర్ణాటక ముఖ్యమంత్రి సోదరుడు, మంత్రి రేవణ్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి, తనయుడు,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PjDod6
తండ్రి, తనయుడు, తమ్ముడి కొడుకు ముగ్గురు గెలుస్తారు రాసుకోండి : కర్ణాటక మంత్రి రేవణ్ణ
Related Posts:
రైల్వేశాఖ క్రిస్మస్ గిఫ్ట్ : డిసెంబర్ 25న ఈ లగ్జరీ రైలు ప్రారంభం..టికెట్ ఎంతో తెలుసా..?షిమ్లా: రైల్వే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ క్రిస్మస్ గిఫ్ట్ ప్రకటించింది. క్రిస్మస్ సందర్భంగా హిమదర్శన్ ఎక్స్ప్రెస్ను డిసెంబర్ 25వ తేదీన ప్రారంభించను… Read More
ఎన్పీఆర్పై అమిత్ షా అటెన్షన్... ఎన్పీఆర్కు ఎన్ఆర్సీకి సంబంధం లేదుకేంద్రం తాజాగా అమోదించిన [ఎన్పీఆర్ } నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ , మరియు ఇటివల అమోదం పొందిన [ఎన్ఆర్సీ ] నేషనల్ రీజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కు సంబంధం లేదన… Read More
విజయసాయి చౌకబారు రాజకీయాలు మానుకో, వారం వారం కోర్టు మెట్లు ఎక్కుతూ, రాష్ట్రపతికి లేఖపై సుజనారాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖపై బీజేపీ ఎంపీ సుజనాచౌదరి స్పందించారు. విజయసాయిరెడ్డి చౌకబారు రాజకీయాలు మానుకోవాలన… Read More
పెళ్లింట మోగిన చావు బాజా, షాపింగ్ కోసం వెళ్తే కబళించిన మృత్యువు, రైలు ఢీ కొని...హైదరాబాద్ చందానగర్లో పెళ్లింట విషాదం నెలకొంది. మరికొద్దిరోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న జంట ప్రమాదవశాత్తు చనిపోయారు. ఎంఎంటీఎస్ రైలు ఢీ కొని తిరిగిర… Read More
హైదరాబాద్ నుంచి తరిమివేశారు, ఇప్పుడు ఉత్తరాంధ్ర వారు కూడా, టీజీ వెంకటేశ్ సంచలనంనవ్యాంధ్రలో రాజధానుల మార్పు అంశం రాజకీయంగా పీక్కి చేరింది. అమరావతిని మార్చొద్దని కొందరు, విశాఖలో హైకోర్టు ఏర్పాటు చేయాలని మరికొందరు.. డిమాండ్లు తెరపై… Read More
0 comments:
Post a Comment