బెంగళూరు: ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసే కొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్థిస్తుంటారు. కర్ణాటకలోని శివమొగ్గలో ఓ స్టూడెంట్ లీడర్ ఎద్దుల బండిలో చిల్లర నాణెలు తీసుకువెళ్లి నామినేషన్ వేసి ఎన్నికల అధికారులకు పట్టపగలు సినిమా చూపించాడు. గతంలో ఇతను హెలికాప్టర్ లో వెళ్లి నామినేషన్ వేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దేశాన్ని ఉద్దరిస్తున్నారా ?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WJjvi2
సినిమా: నాడు హెలికాప్టర్, నేడు ఎద్దుల బండిలో నామినేషన్, చిల్లర సంచి, స్టూడెంట్ లీడర్!
Related Posts:
కేసీఆర్ ఫార్ములాను ఫాలో అవుతున్న జగన్.. రాజధానిపై కొత్త వ్యూహం..ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే సెక్రటేరియట్ అని.. అక్కడి నుంచే పాలన జరుగుతుందని గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సెక్రట… Read More
ముకేష్ అంబానీ నివాసం వద్ద తుపాకీతో కాల్చుకుని సీఐఎస్ఎఫ్ జవాను ఆత్మహత్యముంబై: విధి నిర్వహణలో ఉన్న ఓ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) జవాను తన తుపాకీతో తనని తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మే… Read More
కొన ఊపిరితో కౌన్సిల్.. సీఎం జగన్ సూపర్ సస్పెన్స్.. అసెంబ్లీలో సుదీర్ఘ స్పీచ్.. తర్వాత?మూడు రాజధానులు ఏర్పాటుకు సబంధించిన రెండు బిల్లులపై శాసన మండలిలో జరిగిన పరిణామాలు చాలా బాధించాయని, ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వం చేసిన బిల్లుల్ని.. ఓడ… Read More
సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. రాజ్యాంగంలో ‘రాజధాని’ పదమే లేదు.. సీఎం ఉన్నచోటే పాలనా కేంద్రం..ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో టీడీపీ అడ్డుకోవడాన్ని ముఖ్యమంత్రి వైస్ జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. మండలి రద… Read More
వైసీపీలో 80శాతం క్రిమినల్సే.. జగన్ దుర్యోధనుడిలా నాశనమవుతాడు : యనమలగురువారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మండలి రద్దుకు సంకేతాలిచ్చినట్టయింది. దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లోనే మండళ… Read More
0 comments:
Post a Comment