Friday, April 5, 2019

బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఇద్దరి దుర్మరణం, నలుగురికి తీవ్రగాయాలు!

బెంగళూరు: నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి నిద్రలో ఉన్న ఇద్దరు కూలీలు దుర్మరణం చెంది అనేక మంది కార్మికులకు గాయాలైన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూరు నగరంలోని యశవంతపురలోని ఆర్ఎంసీ యార్డులో శుక్రవారం వేకువ జామున భవనం కుప్పకూలింది. ఆర్ఎంసీ యార్డులో పార్కింగ్ కోసం రెండు అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. శుక్రవారం వేకువ జామున 4.30

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2OQw8Fa

0 comments:

Post a Comment