సూరత్: ఇటీవల పెళ్లి చేసుకుంటున్న రెండు మూడు జంటలు ప్రధాని నరేంద్ర మోడీకి ఓటు వేయాలని తమ వెడ్డింగ్ కార్డులలో ప్రింట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా సూరత్కు చెందిన ఓ జంట రాఫెల్ స్కాం గురించి వద్దని, ప్రధాని మోడీకి ఓటు వేయాలని అందులో పేర్కొన్నారు. మేం ఎలాంటి బహుమతులు కోరుకోవడం లేదని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2B0XJxV
బీజేపీకి ఓటేయాలని యువరాజ్-సాక్షి 'పెళ్లి కార్డ్': మోడీ ఏమన్నారంటే?
Related Posts:
కూకట్పల్లిలో స్టూడెంట్స్ వార్! అమ్మాయి కోసం కొట్టుకున్న రెండు గ్యాంగ్స్!హైదరాబాద్ : వాళ్లంతా స్టూడెంట్స్.. ఫేర్వెల్ పార్టీలో ఎంజాయ్ చేశారు. ఇంతలో చిన్న గొడవ జరిగింది. అది కాస్తా చినికి చినికి గాలి వానగా మారింది. ఓ యువకుడు… Read More
ప్రియుడికి నిప్పంటించిన ప్రియురాలు ! యూపిలో రివర్స్ఉత్తర ప్రదేశ్ లో ఇద్దరు మైనర్ల మధ్య ప్రేమ వ్యవహారం ఓ యువకున్ని బలి తీసుకుంది. తనను పెళ్లి చేసుకుంటావా లేదా అని వేధించే యువకుడు ప్రాణాలు కొల్పోయాడు. ప్… Read More
మద్యం దుకాణం బంద్ చేస్తారా, లేదా మమ్మల్నే తాగమంటారా ! హర్యానా మహిళల వినూత్న నిరసనమద్యం మహమ్మారి మహిళల జీవితాల్లో ఎంత చీకటి నిప్పుతుందో అందరకి తెలుసు. అలాంటీ మద్యాన్ని నిషేధించడం కోసం అనేక పోరాటాలు ఆందోళనలు కొనసాగిన విషయం తెలిసిందే … Read More
మారుతిరావు బయటకు రావడంతో తన కుటుంబం ప్రమాదంలో పడిందన్న అమృత వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గతేడాది సెప్టెంబర్ 14న జరిగిన పరువు హత్య కేసు సంచలనం సృష్టించింది. కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో అమృతతో పాటు ఆస్పత్రి… Read More
72 స్థానాలు, 961 మంది అభ్యర్థులు.. బరిలో హేమాహేమీలు.. రేపే నాలుగో విడత పోలింగ్ఢిల్లీ : ఏడు విడతల లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. శనివారం నాటితో ప్రచారం ముగియడంతో.. బరిలో నిలిచిన అభ్యర్థులు సోమవార… Read More
0 comments:
Post a Comment