Tuesday, April 30, 2019

టిటిడిలో కొత్త ఫైట్‌: ఛైర్మ‌న్ వ‌ర్సెస్ ఈవో ..సెల‌వులో సింఘాల్ : జేఈవో మాత్రం క‌ద‌ల‌రు..!

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో కొత్త వివాదం మొద‌లైంది. ఇప్పుడు వివాదం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి..ఉన్న‌తాధికారుల మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయి. ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లితో వివాదం కార‌ణంగా ఈవో అనిల్ కుమార్ సెల‌వుపైన వెళ్లారు. ఇక‌, వ‌రుస వివాదాలు టిటిడీ ప్ర‌తిష్ఠ‌కు స‌వాల్‌గా మారాయి. అయితే, జేఈవో మాత్రం తొమ్మ‌దేళ్లుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకే వ్య‌క్తి ఒకే ప‌దవిలో కొన‌సాగుతున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J0h07z

Related Posts:

0 comments:

Post a Comment