విశాఖలో ఓ బెదిరింపు మెసేజ్ కలకలం సృష్టించింది. ఈవీఎంలే టార్గెట్గా పేలుళ్లకు పాల్పడతామంటూ వచ్చిన మెసేజ్ ఓ బ్యాంకు మేనేజర్కు రావటంతో అది పోలీసులకు చేరవేసారు. దీంతో..రంగంలోకి దిగిన పోలీసులు బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు మెసేజ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈవీఎంలను పేల్చేస్తాం..విశాఖలో ఇవియంలను పేల్చేస్తాం అంటూ వచ్చిన ఓ మెసేజ్ కలకలం సృష్టించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZziE5W
ఈవీఎంలను పేల్చేస్తాం : బ్యాంకులకు వదిలిపెట్టం : విశాఖ లో కలకలం..!
Related Posts:
ప్రధాని మోడీని కదిలించిన సుజిత్ ఉదంతం: సీఎంకు ఫోన్చెన్నై: తమిళనాడును విషాదంలో ముంచెత్తిన రెండేళ్ల బాలుడు సుజిత్ విల్సన్ ఉదంతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సైతం కదిలించింది. నాలుగు రోజుల కిందట బోరుబావిల… Read More
ఇండియన్ ఐడల్లో షూ పాలిష్ చేసుకునే వ్యక్తి ...ఆనంద్ మహీంద్ర ఎమోషనల్ ట్వీట్ముంబై: ఇండియన్ ఐడల్.. భారత టెలివిజన్ రంగంలో ఓ ఊపు ఊపేస్తున్న రియాల్టీ సింగింగ్ కాంపిటీషన్. ఒక పోటీదారుడు ఇండియన్ ఐడల్ వేదికపై తన గొంతును వినిపించాలంటే… Read More
వంశీ! కేసులకు భయపడి ఇలానా? నీది టీడీపీ డీఎన్ఏ: రంగంలోకి కేశినేని నాని, ఆసక్తికర వ్యాఖ్యలుఅమరావతి: తెలుగుదేశం పార్టీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశ… Read More
పొదుపు మాట దేవుడెరుగు.. కొంప ముంచిన గోల్డ్ స్కీమ్..!ముంబై : నెలనెలా కొంత దాచుకుంటే కొంప ముంచింది గోల్డ్ స్కీమ్. ఒక్కరు కాదు ఇద్దరు కాదు బాధితులు వేల సంఖ్యలో ఉండటం గమనార్హం. మధ్య తరగతి ప్రజల ఆశల్ని క్యాష… Read More
ఫ్రీ.. ఫ్రీ... ఫ్రీ, మహిళలకు మాత్రమే, ఢిల్లీ సీఎం మాస్టర్ ప్లాన్, మెట్రోలో అవకాశం ఇస్తాం!న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, అమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీ వాల్ మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రభుత్వ బస్సుల్లో (ఢిల్లీ ట్రాన్స్ పోర్టు కార్ప… Read More
0 comments:
Post a Comment