విశాఖలో ఓ బెదిరింపు మెసేజ్ కలకలం సృష్టించింది. ఈవీఎంలే టార్గెట్గా పేలుళ్లకు పాల్పడతామంటూ వచ్చిన మెసేజ్ ఓ బ్యాంకు మేనేజర్కు రావటంతో అది పోలీసులకు చేరవేసారు. దీంతో..రంగంలోకి దిగిన పోలీసులు బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు మెసేజ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈవీఎంలను పేల్చేస్తాం..విశాఖలో ఇవియంలను పేల్చేస్తాం అంటూ వచ్చిన ఓ మెసేజ్ కలకలం సృష్టించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZziE5W
ఈవీఎంలను పేల్చేస్తాం : బ్యాంకులకు వదిలిపెట్టం : విశాఖ లో కలకలం..!
Related Posts:
ఇక నెలంతా 'రోజా' పరిమళాలే..! నేటి నుంచే పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం..!!హైదరాబాద్: ముస్లింలకు పవిత్రమైన పండుగ రంజాన్. ఆకాశంలో నెలవంక సోమవారం రాత్రి కనిపించడంతో మంగళవారం రంజాన్ నెల ప్రారంభమైంది. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం … Read More
ఆస్ట్రేలియా ప్రధానికి చేదు అనుభవం.. గుడ్డుతో దాడి చేసిన మహిళ (వీడియో)కాన్బెర్రా : ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కొందరితో మాట్లాడుతున్న సమయంలో వెనుక వైపు నుంచ… Read More
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుః 25 శాతమైనా: ప్రతిపక్షాలుః కుదరదన్న సుప్రీంకోర్టున్యూఢిల్లీ: వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్యవహారంపై నెలకొన్న వివాదానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెర దించింది. 50 శాతం మేర వీవీప… Read More
మోదీ ఫస్ట్, రాహుల్ సెకండ్ : ప్రచారంలో నేతల దూకుడున్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మరో రెండు దశల్లో పోలింగ్ ప్రక్రియ ముగిస్తే సార్వత్రిక ఎన్నికలు ముగుస్తాయి. ఇప్పటికే 424 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరిగింది… Read More
ఏపీలో పోలీసులు వర్సెస్ వైసీపీ : వర్మపై దాడి కేసులో ఇద్దరిని కోర్టుకు తీసుకెళ్తుండగా గొడవఅమరావతి : ఏపీలో పోలింగ్ జరిగిన రోజే ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఉప్పాడ పోలింగ్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే వర్మపై దాడి చేసిన కేసుల్లో ఇద్దరిని పోలీ… Read More
0 comments:
Post a Comment