న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మరో రెండు దశల్లో పోలింగ్ ప్రక్రియ ముగిస్తే సార్వత్రిక ఎన్నికలు ముగుస్తాయి. ఇప్పటికే 424 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరిగింది. మరో 118 స్థానాలకు ఆరు, ఏడో విడత పోలింగ్తో ఎన్నికల ప్రక్రియ తుదిదశకు చేరుతోంది. ఈ సందర్భంగా ఏ నేత ఎన్ని ర్యాలీల్లో పాల్గొన్నారు ? ప్రచారంలో ఎవరూ ముందంజలో ఉన్నారో ఓసారి పరిశీలిద్దాం.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J6jaDl
మోదీ ఫస్ట్, రాహుల్ సెకండ్ : ప్రచారంలో నేతల దూకుడు
Related Posts:
పుల్వామా దాడి పాకిస్థాన్ విజయం: భారత్పై జాతీయ అసెంబ్లీలో పాక్ దేశ మంత్రి అక్కసుఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్థాన్ అసలు రూపం మరోసారి బయటపెట్టుకుంది. జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో దాడి చేసింది తామేనంటూ గొప్పలు చెప్పుకుంది. ఇది పాకి… Read More
ముచ్చెమటలు... గజగజ వణికిపోయారు.. అభినందన్ వర్థమాన్ విడుదల వేళ ఇదీ పాకిస్తాన్ పరిస్థితి...జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో సీర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి అనంతరం భారత్ ప్రతీకారేచ్చతో రగిలిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్కు ముచ్చెమటలు… Read More
ఫ్లోరిడాలో ట్రంప్కు ఎదురుదెబ్బ... ముందంజలో జో బైడెన్... లేటెస్ట్ సర్వే...అమెరికా ఎన్నికల్లో కీలకంగా భావిస్తున్న రాష్ట్రాల్లో ఒకటైన ఫ్లోరిడాలో జో బైడెన్ ట్రంప్ కంటే కాస్త ముందంజలో ఉన్నట్లు ఎన్బీసీ న్యూస్/మార్సిస్ట్ సర్వే … Read More
సింగరేణి బొగ్గు గనిలో కూలిన పైకప్పు: ఒకరు మృతిరామగుండం: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గనిలో గురువారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. వకిల్పల్లి గనిలో పైకప్పు కూలడంతో ఓవర్మెన్ నవీన్ మృతి చెందాడు.… Read More
తేజశ్వి యాదవ్ హెలికాప్టర్ చుట్టూ భారీగా జనం: భద్రత పెంచాలంటూ ఆర్జేడీ వినతిపాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్జేడీ అధినేత, మహాకూటమి ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్కు సెక్యూరిటీని పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరింది ఆ పార్ట… Read More
0 comments:
Post a Comment