అమరావతి : ఏపీలో పోలింగ్ జరిగిన రోజే ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఉప్పాడ పోలింగ్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే వర్మపై దాడి చేసిన కేసుల్లో ఇద్దరిని పోలీసులు గుర్తించారు. వారిద్దరిని నిన్న అరెస్ట్ చేసి కోర్టుకు తరలించేందుకు తీసుకెళ్తుండగా వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకోవడంతో కొత్తపల్లి పోలీసుస్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jmixow
Wednesday, May 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment