హైదరాబాద్ : స్థానిక సంస్థల సమరానికి సై అంటోంది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఆ మేరకు షెడ్యూల్ కూడా విడుదల చేసింది ఎన్నికల సంఘం. అయితే బీజేపీ నేతలు ఎన్నికలు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ కలవడం హాట్ టాపికయింది. బీసీల ఓట్లతో గద్దెనెక్కిన టీఆర్ఎస్.. అదే బీసీలకు వెన్నుపోటు పొడవాలని చూడటం దారుణమంటున్నారు కమలనాథులు. బీసీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IFzeuZ
బీసీలకు టీఆర్ఎస్ వెన్నుపోటు..! లోకల్ బాడీ ఎన్నికలు ఆపండి.. గవర్నర్కు బీజేపీ నేతల వినతి
Related Posts:
లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు లేవు, మీ అదృష్టాన్ని: కేపీసీసీ క్లారిటీ!బెంగళూరు: 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చే విషయంలో తమ పార్టీ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చిందని కేపీసీసీ అధ్యక్షుడు దినేష… Read More
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కారు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం, విహారయాత్రలో విషాదం!బెంగళూరు: కర్ణాటకలోని చిక్కమంగళూరు శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సీటీ. రవి ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ర… Read More
భారత పర్యటనకు సౌదీ రాజు సల్మాన్... ఉగ్రవాదం అంశంను లేవనెత్తనున్న భారత్పాకిస్తాన్లో తన పర్యటన ముగించుకుని భారత పర్యటనకు రానున్నారు సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్. ఈయన పర్యటన సందర్భంగా భారత్ పలు అంశాలను అతని దృష్టికి త… Read More
క్యాబినెట్ విస్తరణలో మరోసారి మహిళలకు షాక్ ఇచ్చిన కేసీఆర్ .. ఎస్టీలకూ దక్కని స్థానంటిఆర్ఎస్ పార్టీలోని ఆశావహుల, తెలంగాణ ప్రజల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని క్యాబినెట్ విస్తరణ నేడు జరగనుంది. ఇప్పటికే పదిమందికి… Read More
మంత్రుల పోర్టుఫోలియోపై ఉత్కంఠ.. ఇవేనా కొత్త మంత్రుల శాఖలు?హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో భాగంగా తొలి అడుగు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం ముగిసింది. రాజ్ భవన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్… Read More
0 comments:
Post a Comment