తెలంగాణలో జరుగున్న పాలన మీద అనేక విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు , మంత్రులు , అధికారులు పెద్దగా నిర్ణయాలు తీసుకోలేరు. అన్నింటికీ సీఎం కేసీఆరే ఫైనల్ లేదంటే కేటీఆర్ కాని ఇద్దరినీ కలిసే అవకాశం మాత్రం అందరికీ లభించదు. మరి రోజు రోజుకు సమస్యలేమో పెరిగిపోతున్నాయి. చెప్పుకోడానికి దిక్కులేదు. సామన్యులు చాలా రోజులుగా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VR8H1a
రెవెన్యూ సిబ్బందిపై కేసీఆర్ గుస్సా..? టెన్షన్ ఎందుకు దండగా .. చిన్నజీయార్ ఉండగా !
Related Posts:
ఫేక్ న్యూస్ పై ఏపీ పోలీస్ సీరియస్ - వాట్సాప్ ఫిర్యాదుల కోసం కొత్త నంబర్..ఏపీలో కరోనా వైరస్ తో పాటే దాని వ్యాప్తికి సంబంధించిన ఫేక్ న్యూస్ ప్రచారం కూడా పెరుగుతోంది. కరోనా వైరస్ పై ప్రజల్లో ఉన్న భయాలను వాడుకుంటూ సామాజిక మాధ్య… Read More
మళ్లీ తెరపైకి నిమ్మగడ్డ లేఖ: ఆ ముగ్గురిపైనే విజయసాయిరెడ్డి అనుమానం: విచారణ జరిపించాలంటూ..!అమరావతి: గత నెలలో తాజా మాజీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ప్రకటించడం అది కాస్త కోర్టుల… Read More
Viral Video : ఆ తల్లి ఔదార్యానికి సలాం.. పోలీసుల పట్ల పేద మహిళ గొప్ప మనసుకరోనాపై చేస్తున్న యుద్ధంలో ఇటీవల ఓ బీడీ కార్మికురాలు సైతం తనవంతుగా రూ.20వేలను తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేసిన సంగతి తెలిసిందే. ఒక బీడీ కార్మికురా… Read More
మే 4: విమాన సేవలను ప్రారంభించనున్న ఇండిగో, ఆ తేదీలోగా బుకింగ్స్ రద్దు చేస్తే డబ్బు వాపస్న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం రెండోసారి విధించిన లాక్డౌన్ మే 3తో ముగస్తుండటం దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ కీలక నిర్ణయం ప్రకటించింది. మే 4వ తేదీ నుంచ… Read More
నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారం చేస్తే ఇక జైలే, భారీ జరిమానా కూడా: కేంద్ర హోంమంత్రిత్వశాఖన్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై దేశం యావత్తు ఏకమై పోరాటం చేస్తున్న ఈ విపత్కర సమయంలోనూ కొందరు తప్పుడు, నకిలీ వార్తలను ప్రచారం చేస్తుండటం ప్రమాదకరంగా మారుత… Read More
0 comments:
Post a Comment