తెలంగాణలో జరుగున్న పాలన మీద అనేక విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు , మంత్రులు , అధికారులు పెద్దగా నిర్ణయాలు తీసుకోలేరు. అన్నింటికీ సీఎం కేసీఆరే ఫైనల్ లేదంటే కేటీఆర్ కాని ఇద్దరినీ కలిసే అవకాశం మాత్రం అందరికీ లభించదు. మరి రోజు రోజుకు సమస్యలేమో పెరిగిపోతున్నాయి. చెప్పుకోడానికి దిక్కులేదు. సామన్యులు చాలా రోజులుగా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VR8H1a
రెవెన్యూ సిబ్బందిపై కేసీఆర్ గుస్సా..? టెన్షన్ ఎందుకు దండగా .. చిన్నజీయార్ ఉండగా !
Related Posts:
రాములమ్మ కీ రోల్: బస్సుయాత్ర బాధ్యత ఆమెకే..? పాదయాత్ర కూడా..రాములమ్మ విజయశాంతి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పినట్టే బీజేపీ హై కమాండ్ నడుచుకుంటోంది. తెలంగాణలో బీజేపీ చేపట్టే కార్… Read More
ఏపీలో సాయిరెడ్డి వియ్యంకుడి వ్యాక్సిన్? -రజనీలా దమ్ముందా? -జగన్ గుక్కపెట్టి ఏడ్చేలా: ఎంపీ రఘురామఅనర్హత పిటిషన్ వ్యవహారం ఎంతకూ తేలకపోవడంతో సొంత పార్టీపై, అధినేత వైఎస్ జగన్పై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శలు, ఆరోపణల పరంపరను కొనసాగిస… Read More
యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... నుజ్జునుజ్జయిన కారు... ముగ్గురు అక్కడికక్కడే మృతియాదాద్రి భువనగరి జిల్లా గూడూరు ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు,ఒక వాటర్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చె… Read More
తమ కుమార్తె పెళ్ళికి రావద్దని పత్రిక .. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఎందుకిలా చేశారో తెలిస్తే షాక్ !!ఎవరైనా కుమార్తె వివాహం జరుగుతుందంటే అట్టహాసంగా చేయాలని భావిస్తారు. అందులో రాజకీయ నాయకుడి కుటుంబం అయితే ఇంకా మరింత గ్రాండ్ గా పెళ్లి చేయాలని భావిస్తారు… Read More
బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్తో కాంగ్రెస్ పొత్తు... టీఎంసీ-బీజేపీ టఫ్ ఫైట్లో ప్రభావం చూపించగలరా..వచ్చే ఏడాది జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి బరిలో దిగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం(డిసెంబర్ 2… Read More
0 comments:
Post a Comment