Tuesday, April 16, 2019

ప్రాణానికి ముప్పు ఉంది, భద్రత కల్పించండి : ఊర్మిళ

ముంబై : ఇటీవల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవతో తన ప్రాణానికి ముప్పు పొంచి ఉందన్నారు కాంగ్రెస్ నేత, ప్రముఖ నటి ఊర్మిళ. ఆమె ఉత్తర ముంబై నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్ సభ స్థానానికి పోటీచేస్తున్నారు. ఇటీవల బోరివలిలో ప్రచారం చేస్తుండగా బీజేపీ కార్యకర్తలు మోదీ అని నినాదాలు చేశారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IvFdlX

Related Posts:

0 comments:

Post a Comment