అమరావతి/ హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీమీదే కాకుండా మోడీ విధానాలపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోసం చేసిన పార్టీ అంటూ ఆ పార్టీ ఎడమొహం పెడమొహం గా ఉన్నారు ఏపీ జనం. ఈ నేపథ్యంలోనే అమిత్ షా, మోడీ ఏపీకి వచ్చినప్పుడు ప్రజల ఆదరణ కూడా అంతంత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HikKBc
ఏపీలో కమలం పోటీ చేస్తుందా..? కార్యవర్గ సమావేశంలో బీజేపి తీసుకున్ననిర్ణయం పై ఉత్కంఠ..!!
Related Posts:
టెన్షన్ అక్కడ.. నిఘా ఇక్కడ : హైదరాబాద్ ఉగ్రమూలాలపై డేగ కన్నుహైదరాబాద్ : దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత హైదరాబాద్ కు పాకింది. బోర్డర్ లో ఉగ్రమూకలు చెలరేగుతున్న కారణంగా.. హైదరాబాద్ లో నిఘా పెంచారు పోలీసులు.… Read More
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ 'గులాబీ ఆకర్ష్'.. కారులోకి టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..!హైదరాబాద్ : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో సెంచరీ కొడతామన్నారు టీఆర్ఎస్ బాస్ కేసీఆర్. అయితే 88 స్థానాలతో బంపర్ మెజార్టీ సాధించారు. ఎన్నికల పర్వం మొదలుకా… Read More
ఐఏఎఫ్ దాడి వల్ల మాకు తీవ్రనష్టం, ఇమ్రాన్ భారత్కు తలొంచుతావా?: జైష్ చీఫ్ సోదరుడుఇస్లామాబాద్: పుల్వామా దాడి అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ (ఎయిర్ స్ట్రైక్స్) చేసిన విషయం తెలిసిందే. ఈ దా… Read More
బాలాకోట్ పై వైమానిక దాడులకు సాక్ష్యాలు చూపించండి: ఇమ్రాన్ ఖాన్ కు థ్యాంక్స్ఇండోర్: పాకిస్తాన్ భూభాగంపై ఉన్న బాలాకోట్ పై భారత వైమానిక దళం నిర్వహించిన దాడుల ఘటనకు సంబంధించి సాక్ష్యాలు కావాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.… Read More
పాక్కు ఆధీనంలోకి వెళ్లకముందు చివరి సందేశం!: మానసికంగా వేధించారు.. అభినందన్న్యూఢిల్లీ: భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని, మనవైపు వచ్చిన పాకిస్తాన్ యుద్ధ విమానాలను.. అభినందన్ సహా ఇతర వింగ్ కమాండర్లు ధీటుగా ఎదుర్కొన్ని వ… Read More
0 comments:
Post a Comment