బెంగళూరు: ప్రముఖ నటి, దివంగత కాంగ్రెస్ నేత అంబరీష్ సతీమణి సుమలతపై కర్ణాటక మంత్రి రేవణ్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సుమలత రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని చూస్తున్నారు. దీనిపై రేవణ్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుమలత తన భర్త పోయారని బాధపడాల్సిందిపోయి, అప్పుడే రాజకీయంగా పావులు కదిపే ప్రయత్నాలు చేస్తున్నారని, ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారని, ఎంతగా దిగజారిపాయోరో చూడాలన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HtdOAz
Tuesday, March 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment