కొలంబో: శ్రీలంకలో నరమేధానికి కారణమైన వరుస ఆత్మాహూతి దాడుల కేసుల్లో పోలీసులు ఏడుమందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. వారికి ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. ఐసిస్ సానుభూతిపరులై ఉండొచ్చని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను పోలీసులు విడుదల చేశారు. ఓ యువకుడు భుజానికి బ్యాగును తగిలించుకుని చర్చిలోకి ప్రవేశిస్తున్న దృశ్యం.. అక్కడ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VlfRxG
శ్రీలంక దాడులు: అదుపులో ఏడుమంది అనుమానితులు: సీసీటీవీ ఫుటేజీ విడుదల
Related Posts:
ఉప్పు దొరకదని సంచులు కొద్దీ కొనేస్తున్న జనాలు .. ఎక్కడో తెలుసా !!కరోనా లాక్ డౌన్ తో ఉప్పు కొరత నెలకొంది. ఇక ముందు ముందు ఉప్పు దొరకదు . ఇప్పుడు రెండు నెలల పాటు ఉప్పుకి కూడా తిప్పలు. .. మార్కెట్లో ఉప్పు రాదు ఇలా జరుగు… Read More
ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్.. ఎవరైనా ఇబ్బందిపడితే క్షమించాలంటూ..తెలంగాణ మంత్రి కేటీఆర్ సోమవారం తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించిన సందర్భంగా జలుబుతో ఇబ్బందిపడ్డారు. పదేపదే టవల్ అడ్డుపెట్టుకుని తమ్ముతూ కనిపిం… Read More
బాగా పెరిగిన యూట్యూబ్ గిరాకీ ... కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ ఎంతగా ఉందంటే !!కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాల మీద దారుణంగా పడినా యూట్యూబ్ కు మాత్రం కాసుల వర్షం కురిపిస్తుంది. కరోనా లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితం అయిన వాళ్ళు యూట్యూబ్ లో త… Read More
క్వారంటైన్ పీరియడ్ ముగించుకున్న వారు ఏమౌతున్నారు? ఎటు వెళ్తున్నారు?భువనేశ్వర్: కరోనా నుంచి కోలుకున్న పేషెంట్లు లేదా క్వారంటైన్ సమయాన్ని ముగించుకున్న వారు డిశ్చార్జి కావడం సర్వసాధారణం. వారిని చప్పట్లతో అభినందనలను తెలుప… Read More
ఔను.. వాళ్లిద్దరూ మెత్తబడ్డారు..!అందుకే దేశంలో కరతాళ నృత్యం చేస్తున్న కరోనా..!!ఢిల్లీ/హైదరాబాద్ : కరోనా వైరస్ దేశంలో మళ్లీ పంజా విసిరుతోంది. భారతదేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని, ఏదేశం స్పందించక … Read More
0 comments:
Post a Comment