Thursday, April 11, 2019

పని చెయ్యని ఈవీఎం... ద్వంసం చేసిన జనసేన అభ్యర్థి... గుప్తా అరెస్ట్.

ఏపీలో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది . ఒక పక్క అధికారులు ఎక్కడా అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడికక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. పోలింగ్ బూతుల వద్ద 144 సెక్షన్ అమలు అవుతుంది. అనంతపురం జిల్లా గుత్తి బాలికోన్నత పాఠశాలలోని 183వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా పోలింగ్ సమయంలో నియోజకవర్గం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UvBZG0

Related Posts:

0 comments:

Post a Comment