భారత్-చైనాల మధ్య వాస్తవిక నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి యుద్ధ వాతావరణం కొనసాగుతున్నది. రెండు దేశాల సైన్యాలు ఓ వైపు విఫల చర్చలు సాగిస్తూనే.. మరోవైపు పోటాపోటీగా మోహరింపులు చేపట్టాయి. ప్రధానంగా తూర్పు లదాక్, సిక్కిం సరిహద్దుల్లో గురువారం నాటికి పరిస్థితులు మరింత జఠిలంగా మారాయి. లదాక్ లోని పాంగాంగ్ సరస్సు, గాల్వాన్ లోయలో ఇరు వైపుల సైనికులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XBZ0pD
చైనాపై ముప్పేటదాడి.. తగ్గని భారత్.. యుద్ధసన్నద్ధతపై ఐరాస జోక్యం.. మరో షాకిచ్చిన అమెరికా
Related Posts:
ఉగ్రవాదానికి పిల్లలను దూరంగా ఉంచండి : కశ్మీర్ తల్లులకు ఆర్మీ పిలుపున్యూఢిల్లీ : సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో జమ్ము, కశ్మీర్ ప్రజలకు ఆర్మీ కొన్ని సూచనలు చేసింది. ముఖ్యంగా కశ్మీర్ యువత తీవ్రవాదం, హింస మార్… Read More
వైసీపిలోకి వలసలు..! జన సంద్రంగా మారిన లోటస్ పాండ్..!!హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికల ప్రవాహం కూడా జోరందుకుంది. వైసీపి అధినేత వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస… Read More
నీరవ్ మోదీని రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం : విదేశాంగ శాఖన్యూఢిల్లీ : లండన్ వీధుల్లో స్వేచ్చగా తిరుగుతున్న నీరవ్ మోదీ ఫోటోలు వైరలవడంతో విదేశాంగ శాఖ స్పందించింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ సహా కే… Read More
ఉగ్ర మూకలపై ఉక్కుపాదం : పాకిస్థాన్ కు ఇండియా వార్నింగ్న్యూఢిల్లీ : సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతామని భారత్ స్పష్టంచేసింది. ఉగ్రవాదులపై కఠినచర్యలు తీసుకునేందుకు వెన… Read More
వైసిపి లో చేరిన మోదుగుల: తన్నులు తిన్నా గుర్తించలేదు : గుంటూరు ఎంపీగా బరిలోకి..!టిడిపి నేత మోదుగుల వేణు గోపాల రెడ్డి వైసిపి లో చేరారు. ఆయనను వైసిపి అధినేత జగన్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఆయన వెంట గంటూరు జిల్… Read More
0 comments:
Post a Comment