Thursday, May 28, 2020

అప్పట్లో చేగువేరా..ఇప్పుడు వీర్ సావర్కర్: అది చదివి జ్ఙానోదయమైందంటోన్న పవన్ కల్యాణ్

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సంచలనాలకు ఎపిక్ సెంటర్ అయ్యారు. జనసేన పార్టీని స్థాపించిన తొలి రోజుల్లో దక్షిణ అమెరికా విప్లవ యోధుడు చేగువేరా తనకు ఆదర్శమంటూ చెప్పుకొన్న పవన్ కల్యాణ్.. ఈ సారి తన రూటు మార్చారు. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, హిందుత్వ వాది, భారతీయ జనతా పార్టీ దైవంలా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dbxR3w

Related Posts:

0 comments:

Post a Comment