ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు పర్యటనలో ఆసక్తి కర అంశాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ తరువాత జిల్లాలో పోలింగ్ సరళి పైన చర్చించేందుకు టిడిపి నుండి పోటీ చేసిన అభ్యర్దులంతా రావాలని ముందుగానే పార్టీ నుండి సమాచారం పంపారు. అయితే, ఏడుగురు అభ్యర్దులు రాలేదు. ఇక, చంద్రబాబు ఎన్నికల పోలింగ్ సరళి పైన తన వద్ద ఉన్న సమాచారంతో ఫలితాలను తేల్చి చెప్పేసారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vdkwmL
కర్నూలులో సీయం తేల్చేసారు: సమీక్షకు ఆ ఏడుగురు డుమ్మా: అసలు కారణం అదేనా..!
Related Posts:
భర్త తోడుగా భార్య .. క్రిమినల్ పనుల్లోనూ ... సిటీలో కలకలంహైదరాబాద్ : భార్య .. భర్తతో కడవరకు తోడుంటానని ప్రతీన చేస్తోంది. కష్టంలో, సుఖంలో పాలుపంచుకుంటానని హామీనిస్తోంది. భర్త బాధని తన బాధ అని భావిస్తోంది. ఇంత… Read More
ఇంట్రెస్టింగ్: తెలంగాణలో ట్రంప్ విగ్రహం ...ప్రత్యేక పూజలందుకున్న అమెరికా అధ్యక్షుడుజనగాం: సాధారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే చాలామంది చీధరించుకుంటారు. ఆయన చేసే వెక్కిలి చేష్టలకు, పాలనాపరమైన నిర్ణయాలు అడ్డగోలుగా తీసుకోవడం, అనవసర… Read More
రేపే జగన్ పోలవరం సందర్శన..! సీఎం హోదాలో తొలిసారి..!!అమరావతి/హైదరాబాద్ : ప్రతిపక్ష హోదాలో జగన్ మోహన్ రెడ్డి పోలవరాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. తాజాగా సీఎం హోదాలో వైఎస్ జగన్మ… Read More
ఆగని వలసలు : కార్మికులుగా కర్షకులు, పిల్లల కోసం లేబర్గా, ఇదీ పాలమూరు వలసల వ్యధపాలమూరు : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు. స్వ రాష్ట్రం సిద్ధించిన నిధులు, నియామకాల సంగతెందో కానీ నీళ్ల గోస తీరడం లేదు. నల్… Read More
శత్రు, రుణ శేషం ఉండకూడదంటున్న బీజేపి..! తెలుగు రాష్ట్రాలే ప్రధాన టార్గెట్..!!ఢిల్లీ/హైదరాబాద్ : బీజేపి దూకుడు పెంచుతోంది. దక్షిణాదిన జెండా పాతేందుకు పావులు కదుపుతోంది. అందుకు రెండు తెలుగువ రాష్ట్రాలను ముందుగా తమ ఆదీనంలోకి తెచ్చ… Read More
0 comments:
Post a Comment