పాలమూరు : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు. స్వ రాష్ట్రం సిద్ధించిన నిధులు, నియామకాల సంగతెందో కానీ నీళ్ల గోస తీరడం లేదు. నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య విలయతాండవం చేస్తుండగా .. పాలమూరు వలసలు కంటిన్యూ అవుతున్నాయి. తమకు భూమి ఉన్న పండించుకోని దీనస్థితి అన్నదాతది. ఉన్న ఊరుని, కన్నవారిని వదిలి పొట్టకూటి కోసం పాలమూరు వాసులు వలసబాట ఇంకా కొనసాగుతూనే ఉంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FgZYz5
Wednesday, June 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment