ఢిల్లీ/హైదరాబాద్ : బీజేపి దూకుడు పెంచుతోంది. దక్షిణాదిన జెండా పాతేందుకు పావులు కదుపుతోంది. అందుకు రెండు తెలుగువ రాష్ట్రాలను ముందుగా తమ ఆదీనంలోకి తెచ్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రయత్నాలు మరింత ఉదృతం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణలో లోక్సభ ఎన్నికల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MWfN4I
శత్రు, రుణ శేషం ఉండకూడదంటున్న బీజేపి..! తెలుగు రాష్ట్రాలే ప్రధాన టార్గెట్..!!
Related Posts:
త్వరలో గ్రామ సచివాలయాల పరిధిలోనే భూముల రిజిస్ట్రేషన్లు : మంత్రి కొడాలి నానిఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాల ఏర్పాటు జరిగి సంవత్సరం అయిన కారణంగా నేడు ఏపీ లోని మంత్రులు సచివాలయాల వ్యవస్థపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత… Read More
వైసీపీలో వర్గపోరు .. ఆమంచిపై ఎమ్మెల్యే కరణం బలరాం పరోక్ష వ్యాఖ్యల మతలబు అదేనా !!ఆంధ్రప్రదేశ్ లో చీరాలలో వైసీపీలో వర్గ పోరు కొనసాగుతూ ఉంది. గతంలో టీడీపీలో ఉన్న కరణం బలరాం, వైసీపీకి చెందిన ఆమంచి కృష్ణమోహన్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ… Read More
కారు - ఆటో ఢీ: నలుగురు మృతి - నెత్తురోడిన మెదక్మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని కొల్చారం మండలం కిష్టపూర్ వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి మెదక్ … Read More
Male escort: వ్యాపారికి బంపర్ ఆఫర్, రోజుకో అమ్మాయి, ఆంటీలు, ప్రతిరోజూ రూ. 25 వేలు, సోనాలి స్కెచ్ !ముంబాయి/ బెంగళూరు/ న్యూఢిల్లీ: కలికాలం పోయి కరోనా కాలం వచ్చింది. కరోనా వైరస్ (COVID 19) దెబ్బతో lockdown విధించడంతో కొన్ని కోట్ల మంది జీవితాలు తల్లకిం… Read More
బీజేపీ అధ్యక్షుడి రాసలీలలు - కార్యకర్తతో నగ్న వీడియో - పోలీసుల బేరాలు - కరీంనగర్ ఘటనపై బండి ఫైర్భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా పదుల మందికి నీతులు చెబుతూ, స్వచ్ఛ స్పీచులు దంచేవాడాయాన. సారు… Read More
0 comments:
Post a Comment