ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. ఇక ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మే 23 వరకు ఫలితాల కోసం వేచిచూడాల్సిందే. ఈ క్రమంలోనే నేతలు నాయకులు తమ అంచనాలను వేసుకుంటున్నాయి. పోలింగ్ శాతం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకతకు దారి తీస్తోందని వైసీపీ అంచనా వేస్తుండగా... విజయం మాత్రం తమనే వరిస్తుందని టీడీపీ లెక్కలు వేస్తోంది. ఇదిలా ఉంటే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GkmXdK
Saturday, April 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment