పద్మశ్రీ పురస్కారం జాబితాలో సామాన్యుడికి చోటు దక్కింది. ఓ ఛాయ్వాలాకు అరుదైన గౌరవం లభించింది. సంపాదించే దాంట్లో కొంత సమాజ సేవకు ఉపయోగించాలనే ఆయన సంకల్పం.. పద్మశ్రీ తనను వెతుక్కుంటూ వచ్చేలా చేసింది. ఏపీకి చెందిన దేవరపల్లి ప్రకాష్ రావు అనే తెలుగు వ్యక్తిని ఒడిషా ప్రభుత్వం సిఫార్సు చేయడంతో.. సామాన్యుడికి అసాధారణమైన గుర్తింపు దొరికింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sQEa6R
Monday, January 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment