పద్మశ్రీ పురస్కారం జాబితాలో సామాన్యుడికి చోటు దక్కింది. ఓ ఛాయ్వాలాకు అరుదైన గౌరవం లభించింది. సంపాదించే దాంట్లో కొంత సమాజ సేవకు ఉపయోగించాలనే ఆయన సంకల్పం.. పద్మశ్రీ తనను వెతుక్కుంటూ వచ్చేలా చేసింది. ఏపీకి చెందిన దేవరపల్లి ప్రకాష్ రావు అనే తెలుగు వ్యక్తిని ఒడిషా ప్రభుత్వం సిఫార్సు చేయడంతో.. సామాన్యుడికి అసాధారణమైన గుర్తింపు దొరికింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sQEa6R
పద్మశ్రీ జాబితాలో ఛాయ్వాలా.. ప్రకాష్ రావు మన తెలుగువారే..!
Related Posts:
అగ్నిగుండంగా భూమి..! మానవుడి మనుగడ కష్టమంటున్న శాస్త్రవేత్తలు..!!హైదరాబాద్ : వాతావరణం మారుతోంది. భూమి నిప్పుల కొలిమిలా తయారవుతోంది. ఇంకో ముప్పై ఏళ్లలో భూమి మీద మనుషుల మనుగడ కష్ట తరం కానుంది అని శాస్త్రవేత్తలు అంచనా … Read More
వైవీ సుబ్బారెడ్డిని కలిసిన తిరుమల శ్రీవారి అర్చకులుఅమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్గా కొత్తగా నియమితులైన వైవీ సుబ్బారెడ్డిని శుక్రవారం తిరుమల శ్రీవారి అర్చకులు కలిశారు. శాలువను క… Read More
ఏడడుగుల కోదండరాముని విగ్రహాన్ని అయోధ్యలో ఆవిష్కరించిన యోగీఅయోధ్య: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఏడడుగుల రాముని విగ్రహాన్ని అయోద్యలో ఆవిష్కరించారు. ఒకే రోజ్ వుడ్ చెక్కతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు… Read More
వైసీపిలో ప్రాధాన్యత కలిగిన పోస్టులన్నీ అత్యంత సన్నిహితులకే..!చివరికి ఆ పోస్టు కూడా..!!అమరావతి/హైదరాబాద్ : ఏపిలో పందవుల పంపిణీ సిజన్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవి సైతం ఆ పోస్టు ముందు దిగదుడుపే. అంబానీ లాంటి వారు సైతం నేరుగా … Read More
ఆన్లైన్లో గంజాయి విక్రయం ... 6 కోట్లు కూడబెట్టిన కేటుగాడున్యూఢిల్లీ : అతడో విద్యావంతుడు .. చేసింది జర్నలిజం .... కానీ చిన్న వయస్సులోనే చెడు తిరుగుళ్లు, స్నేహలతో అప్పుల ఊబిలో ఇరుక్కుపోయాడు. ఈజీ మనీ సంపాదించడం… Read More
0 comments:
Post a Comment