గుంటూరు: పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీకి వింత అనుభవం ఎదురైంది. ఓటు వేయడానికి వెళ్లగా..అక్కడి ఈవీఎం మొరాయించింది. సుమారు 20 నిమిషాల పాటు ఈవీఎం పని చేయలేదు. దీనితో కంగారుపడ్డ పోలింగ్ సిబ్బంది..హుటాహుటిన దాన్ని సరిచేశారు. అనంతరం- ద్వివేదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని తాడేపల్లి మండలం క్రిస్టియన్ పేట మున్సిపల్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Uv11Ft
పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీకి వింత అనుభవం: మొరాయించిన ఈవీఎంలు
Related Posts:
సారీ చెప్పినా వినని మూర్ఖత్వం ఆర్కిటెక్ట్ ప్రాణం తీసింది: ట్రక్కు కిందపడి నలిగిపోయాడు(వీడియో)భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీద జరిగిన ఓ చిన్న వివాదం ఊహించని విధంగా ఒకరి ప్రాణం తీసింది. మొదటి వివాహ వార్షి… Read More
చెవి కోసుకుంటా.. సీపీఐ నారాయణ సంచలనం... ఈ సారి ఎందుకంటే..సీపీఐ నారాయణ.. ఏం చేసినా సంచలనమే.. ఇదివరకు ముక్కు కోసుకుంటానని.. చికెన్ తిననని బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సారి చెవి కోసుకుంటానని చెప్పి మ… Read More
అమిత్షా బెంగాల్ టూర్ -బీజేపీలోకి ఓ తృణమూల్ ఎంపీ, 10 మంది ఎమ్మెల్యేలు ?వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న పశ్చిమెబంగాల్లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టూర్తో తృణమ… Read More
పాక్కు భారత్ను ఎదుర్కొనే సత్తాలేదు..అందుకే ఉగ్రవాదం: చైనాకు బుద్ది చెప్పాం: రాజ్నాథ్హైదరాబాదు: భారత్పై నేరుగా యుద్ధం చేసే దమ్ము సాహసం లేక పాకిస్తాన్ ఉగ్రవాదంను అడ్డంగా పెట్టుకుని భారత్పై యుద్ధం చేసేందుకు కుయుక్తులు పన్నుతోందని మండిప… Read More
బెంగాల్ బీజేపీలోకి వలసలు... సీపీఎంకి షాకిచ్చిన ఎమ్మెల్యే.. అమిత్ షా సమక్షంలో రేపు చేరిక?పశ్చిమ బెంగాల్లో రాజకీయం క్షణ క్షణానికి మారుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వలసలు పెరుగుతున్నాయి. ఇటీవలే మమతా కేబినెట్ నుంచి తప… Read More
0 comments:
Post a Comment