Friday, December 27, 2019

సీఏఏపై ఆగని నిరసనలు.. యూపీలో శుక్రవారం ప్రశాంతం.. ఢిల్లీలో పీఎం ఇంటివైపు నిరసన ర్యాలీ..

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. పలు నగరాల్లో.. ప్రార్థనల అనంతరం ముస్లిం యువత పెద్ద సంఖ్యలో రోడ్లపైకొచ్చి జాతీయ జెండాలతో ర్యాలీలు చేపట్టారు. సీఏఏ నిరసనల్లో ఎక్కువ హింస చోటుచేసుకున్న ఉత్తరప్రదేశ్ లో ఇవాళ ఎలాంటి ఉద్రిక్తత తలెత్తలేదని ఆ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ చెప్పారు. సెన్సిటివ్ ప్రాంతాల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q27cNu

Related Posts:

0 comments:

Post a Comment