పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. పలు నగరాల్లో.. ప్రార్థనల అనంతరం ముస్లిం యువత పెద్ద సంఖ్యలో రోడ్లపైకొచ్చి జాతీయ జెండాలతో ర్యాలీలు చేపట్టారు. సీఏఏ నిరసనల్లో ఎక్కువ హింస చోటుచేసుకున్న ఉత్తరప్రదేశ్ లో ఇవాళ ఎలాంటి ఉద్రిక్తత తలెత్తలేదని ఆ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ చెప్పారు. సెన్సిటివ్ ప్రాంతాల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q27cNu
సీఏఏపై ఆగని నిరసనలు.. యూపీలో శుక్రవారం ప్రశాంతం.. ఢిల్లీలో పీఎం ఇంటివైపు నిరసన ర్యాలీ..
Related Posts:
భారత్లో కరోనా విలయం: మరో 535 మంది బలి -కొత్తగా 39,742 కేసులు -నిదానంగా వ్యాక్సినేషన్దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ ఉధృతి అదుపులోకి రాకముందే, మళ్లీ కొత్త కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. కొత్త కేసులకు సమానంగా రికవరీలు నమోదవుతున్నాయి. వ్య… Read More
మోడీ మనసులో మాట: కార్గిల్ వీర సైనికులకు వందనం, అథ్లెట్లకు బెస్ట్ విషెస్టోక్యో ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తోన్న అథ్లెట్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాభివందనాలు తెలిపారు. నిన్న 49 కిలోల వెయిట్ లిప్టింగ్ విభాగం… Read More
టోక్యో ఒలింపిక్స్: మను భాకర్, యశస్విని అవుట్..టోక్యో ఒలింపిక్స్లో మహిళల పది మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్ నుంచి భారత షూటర్లు మను భాకర్, యశస్విని దేశ్వాల్ అవుట్ అయ్యారు. క్వాలిఫైంగ్ మ్యాచ్లో మను 12వ స… Read More
తొలి బొనం సమర్పించిన తలసాని.. రంగానికి ఏర్పాట్లులష్కర్ ఆషాఢ బోనాల జాతరతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకే బోనాల ఉత్సవం ప్రారంభమైంది. ప్రభుత… Read More
షాక్:సీబీఐ జేడీ చేసింది చాలా తక్కువ -జగన్ లూటీలు అన్నీ మోదీకి చెప్పేస్తా -ఎంపీ రఘురామ రియాక్షన్దేశ ద్రోహం కేసు, అరెస్టు, అనర్హత వేటుపై ఆందోళనల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుల … Read More
0 comments:
Post a Comment