భానుడి భగభగలతో అల్లాడిపోతున్న జనానికి కాస్త ఉపశమనం లభిస్తోంది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఛత్తీస్గఢ్పై 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో కారణంగా విదర్భ, మరాఠ్వాడా మీదుగా ఉత్తర కర్నాటక వరకు 800మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Iy3SHe
తెలంగాణకు వర్షసూచన
Related Posts:
వర్ధంతి నాడే పరిటాల రవి ఫ్లెక్సీల కాల్చివేత -అనతపురంలో ఉద్రిక్తత -పరిటాల సునీత కీలక వ్యాఖ్యలుఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల రవి వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లాలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరిటాల రవి రాక్షసుడంటూ హిందూపురం వ… Read More
సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ పిటీషన్: జస్టిస్ లావు నాగేశ్వర రావు బెంచ్ కాదిక: చివరి గంటల్లోఅమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి వీలుగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ జగన్ సర్కార్ దేశ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు … Read More
కరోనావైరస్ సోకినవారికి ఏఏ దేశాలు ఎలాంటి ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి?కోవిడ్ 19 పాజిటివ్ వచ్చినవారందరికీ నేరుగా 500 పౌండ్లు చెల్లించాలనే ప్రతిపాదనకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకారం తెలుపలేదు. ఇలాంటి నగదు సహయం అందిస్తే కోవిడ్ … Read More
టిక్టాక్ స్టార్ ఆత్మహత్య: ఫ్రెండ్ ప్రియురాలితో సన్నిహితంగా, చివరకు బలవన్మరణంనెల్లూరు: జిల్లా కేంద్రంలో శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది. టిక్టాక్ స్టార్గా పేరు తెచ్చుకున్న ఓ 23ఏళ్ల యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని మరణ… Read More
వైఎస్ షర్మిలకు జగన్ అన్యాయం? -కొత్త పార్టీతో ప్రతీకారమంటూ సంచలనం -ఏపీలోనే పెట్టాలన్న వీహెచ్ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా, ఆయన పేరుతో వైసీపీని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ప్రస్తుతం ఏపీకి ముఖ్యమంత్ర… Read More
0 comments:
Post a Comment