అమరావతి: తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న ఉత్తరాంధ్ర జిల్లాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్నేశారు. మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల తరహాలోనే తెలుగుదేశం పార్టీని ఉత్తరాంధ్రంలో కోలుకోలేని విధంగా దెబ్బతీయడానికి పావులు కదుపుతున్నారు. దీనికోసం రాజ్యసభ ఎన్నికలను ఆయన వేదికగా చేసుకోబోతున్నారు. వచ్చే రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GYTUMM
Sunday, August 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment