Sunday, April 7, 2019

పొలిటికల్ యాడ్స్‌పై ఈసీ కన్ను.. ఆ రెండు రోజులు నిషేధం..!

ఢిల్లీ : లోక్‌సభ పోరులో ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. పొలిటికల్ యాడ్స్ పై కత్తెర వేసింది. పోలింగ్ నాడు, అలాగే దానికి ఒక రోజు ముందు, ఆ రెండు రోజులు (48 గంటలు) కూడా పెద్దసంఖ్యలో యాడ్స్ ప్రచురిస్తాయి రాజకీయ పార్టీలు. అయితే ఇకపై స్క్రీనింగ్ కమిటీలు అనుమతించని పొలిటికల్ యాడ్స్ ప్రచురించడానికి వీల్లేదు. ఆ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YUJ1mw

Related Posts:

0 comments:

Post a Comment