పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలన్నీ ప్రచారం ఉద్ధృతం చేశారు. లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయపార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఉగాది కారణంగా ప్రచారానికి విరామమిచ్చిన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2U3cff8
ప్రచారానికి మిగిలింది 3 రోజులే
Related Posts:
బెజవాడ దుర్గ గుడి ఫ్లైఓవర్పై లోడ్ టెస్టింగ్... నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు....బెజవాడ దుర్గ గుడి ఫ్లైఓవర్ సామర్థ్య పరీక్షలను అధికారులు గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. నేటి (అగస్టు 13) నుంచి అగస్టు 15వ తేదీ సాయంత్రం వరకూ లోడ్ ట… Read More
ఏపీలో కొత్తగా 9,996 కరోనా పాజిటివ్ కేసులు... మరో 82 మంది మృతి....ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 9,996 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,64,142కి… Read More
ఇళ్ళస్థలాల పంపిణీకి ఆ భూములు ఇవ్వొద్దు ..ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి అడుగడుగునా న్యాయప… Read More
ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం- జస్టిస్ ఈశ్వరయ్యపై సుప్రీం మాజీ న్యాయమూర్తితో విచారణ..ఏపీ న్యాయవ్యవస్ధలో తీవ్ర కలకలం రేపుతున్న జస్టిస్ ఈశ్వరయ్య వ్యవహారంపై ఇవాళ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. న్యాయవ్యవస్ధపై జస్టిస్ ఈశ్వరయ్య చేశారని చెబు… Read More
ఆ కోవిడ్ వ్యాక్సిన్ ఈ వయస్సు ఉన్న వారికి మాత్రమే : ఆరోగ్యశాఖ నిపుణులుకరోనావైరస్కు తొలి వ్యాక్సిన్ను తీసుకొచ్చింది రష్యా. ఇప్పటికే కరోనావైరస్ ప్రపంచదేశాలను కుదిపేస్తున్న క్రమంలో అన్ని దేశాలు వ్యాక్సిన్ తీసుకొచ్చేందుక… Read More
0 comments:
Post a Comment