Thursday, April 4, 2019

ఏపి డిజిపికి ఎన్నిక‌ల సంఘం పిలుపు : వివ‌ర‌ణ కోర‌నున్న ఇసి అధికారులు : వైసిపి ఫిర్యాదుల ఎఫెక్ట్‌..!

రెండు రోజుల క్రితం ఏపి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వివ‌ర‌ణ కోరిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం..ఇప్పుడు ఏపి డిజిపికి స‌మ న్లు జారీ చేసింది. ఈ రోజు త‌మ వ‌ద్ద హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. ఇప్ప‌టికే డిజిపి తో పాటుగా ఏపి పోలీసు అధికారుల పై వ‌స్తున్న ఫిర్యాదుల పై వివ‌ర‌ణ తీసుకోనుంది. సంతృప్తి క‌ర స‌మాధానం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ud5RHg

Related Posts:

0 comments:

Post a Comment