హైదరాబాద్/అమరావతి: తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ లోక్ సభ సభ్యుడు, జయభేరి గ్రూపు సంస్థల ఛైర్మన్ మాగంటి మురళీమోహన్ కు చెందిన రెండు కోట్ల రూపాయల నగదును సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మొత్తానికి సంబంధించిన ఎలాంటి రశీదులు, పత్రాలు లేకుండా రాజమండ్రికి తరలిస్తుండగా.. పోలీసులు ఈ నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైటెక్ జయభేరి గ్రూప్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K5B6PX
సాక్ష్యాధారాలతో టీడీపీ ఎంపీ అభ్యర్థి సొమ్ము పట్టివేత
Related Posts:
fact check: ముంబై, పుణెల్లో మిలిటరీ లాక్డౌన్ అమలు చేస్తారా?న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ మొదలైన నాటి నుంచి సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారాలు ఎక్కువయ్యాయి. తాజాగా, మరో ఫేక్ న్యూస్ బయటికి వచ్చింది. క… Read More
సెబీలో 147 ఆఫీసర్ పోస్టులకు అప్లయ్ చేయండిసెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులన… Read More
లాక్డౌన్:వ్యాక్సిన్ వచ్చేదాకా అన్నీ బంద్.. రొడ్రిగో సంచలనం.. మన బడులపై అమిత్ శాఖ క్లారిటీ..కరోనా మహమ్మారి ఎంతకూ కంట్రోల్ లోకి రాకపోవడంతో ప్రపంచ దేశాలన్నీ ఒక్కొక్కటిగా లాక్ డౌన్ ఎత్తేస్తూ వస్తున్నాయి. బుధవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా వైరస్ కాట… Read More
నాకు పిచ్చి లేదు- మందులు పడట్లేదు-ఆస్పత్రి మార్చండి- అధికారులకు డాక్టర్ సుధాకర్ లేఖ...విశాఖ మానసిక రోగుల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్ కోలుకున్నట్లే కనిపిస్తోంది. తనకు మానసిక పరిస్ధితి సరిగాలేదంటూ ఆస్పత్రిలో చేర్చడం, అక్… Read More
జగన్ గారూ థాంక్స్: టీటీడీ భూముల విక్రయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై నాగబాబుతిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భూముల విక్రయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. నిన్న స్వామి ప… Read More
0 comments:
Post a Comment