Friday, February 14, 2020

ఒమర్ అబ్దుల్లాకు దక్కని ఊరట: జమ్మూకాశ్మీర్ ప్రభుత్వానికి నోటీసులు

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఒమర్ అబ్దుల్లా నిర్బంధాన్ని సవాల్ చేస్తూ ఆయన సోదరి సారా అబ్దుల్లా దాఖలు చేసిన పటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. అనంతరం జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగానికి వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. ప్రజా భద్రత చట్టం కింద ఒమర్ అబ్దుల్లా నిర్బంధం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SHfmuN

0 comments:

Post a Comment