జమ్మూకాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. గత ఆగస్టులో 370 ఎత్తివేత తర్వాత జమ్మూకాశ్మీర్.. రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయంది. లడాక్ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతమైతే, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది. గత ఆరు నెలలుగా అక్కడి ప్రధాన రాజకీయ పార్టీల నేతలందరూ నిర్బంధంలో ఉండగానే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన చేయడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uLNYnp
జమ్మూకాశ్మీర్లో మళ్లీ ఎన్నికలు.. ఈసీ కీలక ప్రకటన.. నేతలందరూ నిర్బంధంలో ఉండగానే!
Related Posts:
జగన్ను రానీయమని చెప్పి: టీఆర్ఎస్ను లాగిన పవన్ కళ్యాణ్, ఎన్ని సీట్లు గెలుస్తానో కానీగుంటూరు: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నిప్పులు చెర… Read More
కాపీపై టీడీపీ ఏమన్నదంటే? జగన్కు షాకిచ్చిన చంద్రబాబు, టీడీపీకి ఇవీ ప్లస్లుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలకు షాకిస… Read More
చంద్రబాబు కొడుకునూ నమ్మడు, పాపం లోకేష్, ఇక మిగిలింది 90 రోజులే: విజయసాయిఅమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్ర… Read More
అనికా చోప్రా హానీ ట్రాప్: ఫేస్బుక్లో 50 మంది సైనికులకు ఎరన్యూఢిల్లీ: ఫేస్బుక్ వేదికగా ఓ యువతి దాదాపు యాభై మంది సైనికులకు ఎరవేసింది. వారి వద్ద నుంచి మిలిటరీకి సంబంధించిన సున్నితమైన రహస్యాలను రాబట్టాలని ప్రయత… Read More
హైదరాబాదులోని డిఫెన్స్ కాలేజీ వద్ద నకిలీ ఎన్ఐఏ గుర్తింపు కార్డుతో పట్టుబడిన వ్యక్తి, అరెస్ట్హైదరాబాద్: నకిలీ గుర్తింపు కార్డుతో హైదరాబాదులోని సైనిక్పురి సీడీఎం (కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్) వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వినోద్ కుమార్ … Read More
0 comments:
Post a Comment