జమ్మూకాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. గత ఆగస్టులో 370 ఎత్తివేత తర్వాత జమ్మూకాశ్మీర్.. రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయంది. లడాక్ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతమైతే, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది. గత ఆరు నెలలుగా అక్కడి ప్రధాన రాజకీయ పార్టీల నేతలందరూ నిర్బంధంలో ఉండగానే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన చేయడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uLNYnp
జమ్మూకాశ్మీర్లో మళ్లీ ఎన్నికలు.. ఈసీ కీలక ప్రకటన.. నేతలందరూ నిర్బంధంలో ఉండగానే!
Related Posts:
ఖననమా..? దహనమా..? కరోనా మృతులకు ఏది కరెక్ట్.. డబ్ల్యూహెచ్ఓ ఏమంటోంది..మరణం తర్వాత ఆయా వ్యక్తుల మత ఆచారాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించడం సహజం. ప్రత్యేకించి భారత్లో కొన్ని సామాజికవర్గాలు ఖననం పద్దతిని అనుసరిస్తే.. క… Read More
కరోనా ఎఫెక్ట్ : 'కేసీఆర్ తాతా కనికరించవా... ఒకేసారి అన్ని ఇబ్బందులు..'కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ఖజానాపై ప్రతికూల ప్రభావం పడింది. అన్ని రంగాల్లో దాదాపుగా పనులు నిలిచిపోవడం… Read More
కరోనా విలయం: అమెరికాలో ఘోరం.. ఇండియాలో ఆందోళనకరం.. గ్లోబల్గా 10 లక్షల మందికి వైరస్..20వ శతాబ్దంలో స్పానిష్ ఫ్లూ ఏకంగా ఐదు కోట్ల మందిని బలితీసుకుంది. అప్పటితో పోల్చుకుంటే, వైద్య సౌకర్యాలు చాలా వరకు మెరుగుపడినప్పటికీ.. ప్రస్తుత 21వ శతాబ… Read More
కరోనా సరుకుల్నీ వదిలిపెట్టని ఏపీ రేషన్ డీలర్లు- నిత్యావసరాల దోపిడీ యథాతథం..రేషన్ డీలర్లకు సీజన్ తో సంబంధం లేదనే వాస్తవాన్ని మరోసారి వారు రుజువు చేస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్ద ద్వారా పేద ప్రజలకు అందాల్సిన సరుకులను పూర్తిస్… Read More
లాక్ డౌన్ అనివార్యమే కానీ మోడీ సర్కార్ కు ప్లానింగ్ లేదు : సోనియా గాంధీ చురకలుకాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ భేటీ నిర్వహించారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర … Read More
0 comments:
Post a Comment