కొలంబో : పదేళ్ల ప్రశాంతతకు భంగం కలిగిస్తూ శ్రీలంకలో జరిగిన వరుస బాంబుపేలుళ్లు భారీ ప్రాణనష్టం మిగిల్చాయి. కొలంబోలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో ఇప్పటి వరకు 290 మందికిపైగా చనిపోయారు. 500మందికిపైగా క్షతగాత్రులు వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక పేలుళ్లలో భారతీయ మహిళ దుర్మరణం! బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి..!
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IyzFI7
శ్రీలంకలో అంతకంతకు పెరుగుతున్న మృతులు..చనిపోయిన వారిలో ఐదుగురు భారతీయులు..
Related Posts:
చైనాపై ముప్పేటదాడి.. తగ్గని భారత్.. యుద్ధసన్నద్ధతపై ఐరాస జోక్యం.. మరో షాకిచ్చిన అమెరికాభారత్-చైనాల మధ్య వాస్తవిక నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి యుద్ధ వాతావరణం కొనసాగుతున్నది. రెండు దేశాల సైన్యాలు ఓ వైపు విఫల చర్చలు సాగిస్తూనే.. మరోవైపు పోటా… Read More
ఐదేళ్లు కాదు త్వరలోనే... మహానాడులో బాలకృష్ణ వ్యాఖ్యల కలకలం...ఏపీలో ఎప్పుడూ తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సినీ నటుడు, హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి మహానాడు వేదికగా ఇలాంటి వ్యాఖ్యలే చే… Read More
లాక్ డౌన్ 5.0 .. కరోనా ఉధృతంగా ఉన్న ఆ 11 నగరాలపైనే మెయిన్ ఫోకస్ ?కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించటం కోసం మే 31 తర్వాత కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను మరో రెండు వారాల వరకు పొడిగించే అవకాశం ఉంది, అయితే ఇంకా ఎక్కువ సడలిం… Read More
అప్పట్లో చేగువేరా..ఇప్పుడు వీర్ సావర్కర్: అది చదివి జ్ఙానోదయమైందంటోన్న పవన్ కల్యాణ్అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సంచలనాలకు ఎపిక్ సెంటర్ అయ్యారు. జనసేన పార్టీని స్థాపించిన తొలి రోజుల్లో దక్షిణ అమెరికా విప్లవ యోధుడు… Read More
ఏపీలో శ్రీచైతన్య, నారాయణ కాలేజీల గుర్తింపు రద్దుఅమరావతి: ఆంధప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అరకొర వసతులతో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కార్పొరేట్ కళాశాలల గుర్తింపును రద్దు చేస్తూ ఏపీ … Read More
0 comments:
Post a Comment