హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయ నేతలకు వరుస ఎన్నికలు ఆర్థిక కష్టాలను తెచ్చిపెట్టాయి. డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు, మొన్న లోక్ సభ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు,.. ఇలా ప్రతి ఎన్నికల్లో ఉన్నదంతా ఖర్చు పెట్టిన నేతలు ఇప్పుడు పరిషత్ ఎన్నికలు వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మీకోసం గల్లీ గల్లీ తిరిగాం.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Xx6Gb4
ఎటు చూసినా ఎన్నికలే..! చేతిలో చిల్లిగవ్వ లేదంటున్న నేతలు..! ఏంది పరిష్కారం..?
Related Posts:
సీఈసీ మరో సంచలనం : ప్రకాశం జిల్లా ఎస్పీపై బదిలీ వేటు, మంగళగిరి, తాడేపల్లి సీఐపై కూడా,అమరావతి : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేస్… Read More
పెళ్లి అని మభ్యపెట్టి, అదనుచూసి బంగారం ఎత్తుకెళ్లాడునాగోల్ : పెళ్లి చేసుకుంటానని చెప్పి, నగలతో ఊడాయించిన ఓ ప్రబుద్ధుడి ఆటను పోలీసులు కట్టించారు. టెక్నాలజీ ఉపయోగించి నిందితుడిని మొబైల్ ఆధారంగా పట్టుకొన్న… Read More
చార్మీనార్ ఎక్స్ప్రెస్ లో పోగలు , ఆర్పిన సిబ్బందినాంపల్లి స్టేషన్ లో నిలిచి ఉన్న చార్మీనార్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి, స్టేషన్ లోని ప్లాట్ఫాం లో నిలిచి ఉన్న చార్మీనార్ ఎక్స్ ప్రెస్ లో ఒక్కసారి… Read More
అక్క రూపంలో ఉన్న రాక్షసీ, తమ్ముడిని చంపి మర్మాంగాలను కోసీ తినేసిన అక్కాఅక్క రూపంలో ఉన్న రాక్షసీ, తమ్ముడిని చంపి మర్మాంగాలను కోసీ తినేసిన అక్కా , బ్రెజిల్ లో వింత దారుణ సంఘటన గత గురువారం జరిగింది, మూడనమ్మకాల లేక ,డ్రగ్స్ మ… Read More
రెచ్చిపోయిన ఎమ్మెల్యే కొడుకు.. కారు పేపర్లు అడిగితే పోలీసునే కొట్టాడు..!లక్నో : ఉత్తరప్రదేశ్ లో ఎమ్మెల్యే కొడుకు రెచ్చిపోయాడు. నా కారునే ఆపుతావా అంటూ పోలీసుపై చేయి చేసుకున్నాడు. ఝాన్సీ జిల్లాలోని గురుసరయ్ ఏరియాలో ఈ ఘటన జరి… Read More
0 comments:
Post a Comment