హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయ నేతలకు వరుస ఎన్నికలు ఆర్థిక కష్టాలను తెచ్చిపెట్టాయి. డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు, మొన్న లోక్ సభ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు,.. ఇలా ప్రతి ఎన్నికల్లో ఉన్నదంతా ఖర్చు పెట్టిన నేతలు ఇప్పుడు పరిషత్ ఎన్నికలు వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మీకోసం గల్లీ గల్లీ తిరిగాం.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Xx6Gb4
ఎటు చూసినా ఎన్నికలే..! చేతిలో చిల్లిగవ్వ లేదంటున్న నేతలు..! ఏంది పరిష్కారం..?
Related Posts:
భూమికి అతి సమీపంలో భారీ ఉల్క: ఢీ కొట్టిందా.. ఓ ఖండమే నాశనంవిశ్వంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతుండటంతో అంతరిక్షంలోని అద్భుతాలను మనం వీక్షించగలుగుతున్నాం. కొన్ని గ్రహాలు భూమిక… Read More
పోలీసులు కాపాడకుంటే నా గతి ఏమయ్యేదో: దాడి ఘటనపై కత్తి మహేశ్ప్రముఖ సినీ క్రిటిక్, దర్శకుడు, నటుడు కత్తి మహేశ్ పై శుక్రవారం హైదరాబాద్ లో దాడి జరిగింది. ప్రసాద్ ఐమాక్స్ లో విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర… Read More
కాళ్ళ పారాణి ఆరక ముందే వరుడి ప్రాణాలు తీసిన డీజే .. బోధన్ లో పెళ్లింట విషాదంమేళ తాళాలతో వేదం మంత్రాలతో ఘనంగా పెళ్లి జరిగింది . నాతి చరామి అని కోటి ఆశలతో తన జీవితంలోకి అడుగుపెడుతున్న వధువుకు ప్రమాణం చేశాడు ఆ వరుడు . శతమానం భవతి… Read More
ఢిల్లీలో న్యాయశాఖా మంత్రితో భేటీ అయిన ఏపీ సీఎం జగన్... ఎందుకంటేఏపీలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. తాజాగా వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వరుస హస్తిన పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తుంది.… Read More
ముందు కాస్త అవగాహన పెంచుకోండి.. కశ్మీర్పై పాక్కు మద్దతు తెలిపిన టర్కీ అధ్యక్షుడికి భారత్ చురకలు..జమ్మూకశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు మద్దతు ప్రకటించిన టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ తీరును భారత్ తప్పు పట్టింది. కశ్మీర్ విషయంలో ఎర్డోగన్ జోక్యాన్న… Read More
0 comments:
Post a Comment