Saturday, August 3, 2019

ఏపీ ప్ర‌జ‌ల‌పై వ‌ర్ల రామ‌య్య ఫైర్‌: ఏం చేస్తాడ‌ని జ‌గ‌న్‌ను గెలిపించారు..!

టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య విచిత్ర వ్యాఖ్య‌లు చేసారు. జ‌గ‌న్ మీద విరుచుకుప‌డే వ‌ర్ల రామ‌య్య ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల‌ను నిల‌దీస్తున్నారు. ఏం చేస్తాడ‌ని అవినీతి ప‌రుడైన జ‌గ‌న్‌ను గెలిపించారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. త‌మను ఓడించి జ‌గ‌న్‌ను గెలిపించిన ప్ర‌జ‌ల మీద టీడీపీకి కోపం వ‌చ్చిన‌ట్లు ఉంది. ఏ రాజ‌కీయ పార్టీ చేయేల‌ని..అడ‌గ‌లేని ప్ర‌శ్న‌ల‌ను సంధించి వ‌ర్ల రామ‌య్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OFWn4Q

Related Posts:

0 comments:

Post a Comment