హైదరాబాద్ : గవర్నమెంట్,ప్రైవేట్ స్కూళ్లు,కాలేజీల్లో పని చేస్తున్న టీచర్లు, లెక్చరర్ల వివరాలు సేకరించడంలో విద్యాశాఖ ఉన్నతాదికారులకు ఇబ్బందులేర్పడుతున్నాయి. రాష్ట్రం మొత్తం 43,017 విద్యాసంస్థల్లో 2.4 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరి వివరాలను ఆన్ లైన్ లో పొందుపర్చాలని పాఠశాల విద్యాశాఖ భావించింది. మార్చి 2 నుంచి 16లోగా వివరాలన్నీ ఆన్ లైన్ లో అప్ డేట్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V929hv
కొత్త జిల్లాలతో కిరికిరి..! టీచర్ల లెక్క తేలని వైఖరి..! విద్యాశాఖలో అంతా గజిబిజి..!!
Related Posts:
నిషేధిత ప్రాంతంలో మంత్రి కూతురు, సినీ హీరోయిన్ల హల్చల్: నెటిజన్లు ఊరుకుంటారా?భువనేశ్వర్: కొందరు ప్రభుత్వంలో ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తులు, ఉన్నతాధికారుల సంతానం తమకు చట్టాలు వర్తించవన్నట్లు వ్యవహరిస్తుంటారు. చట్టాలు, నిబంధనలు తెల… Read More
బీజేపీకి కడుపునిండలేదా ? మళ్లీ తెరపైకి ఆపరేషన్ కమల, మాజీ ప్రధానికి సినిమా, మాజీ సీఎంకు !బెంగళూరు: పూర్తి కాలం అధికారంలో ఉండటానికి మెజారిటీ ఎమ్మెల్యే మద్దతు ఉన్నా కర్ణాటకలో ఆపరేషన్ కమలకు ఆ పార్టీ నాయకులు ఇంకా చెక్ పెట్టినట్లు కనిపించడం లేద… Read More
ప్రభుత్వ వైఫల్యాలపై జనసేన వీడియో ప్రచారం... వీడీయోప్రభుత్వ విధానాలు, అభివృద్దిపై విమర్శలు చేస్తున్న జనసేన తన దాడిని మరింత పెంచింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతోపాటు, సీఎం జగన్ మ… Read More
రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసింది వీరే: 4070 ఎకరాలు ముందే కొన్నారు: సభలో ప్రకటించిన ప్రభుత్వం..!ఏపీ రాజధానిలో చంద్రబాబు ప్రభుత్వ హాయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిదంటూ చాలా కాలంగా ఆరోపిస్తున్న వైసీపీ..ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత సేకరించి… Read More
టీడీపీ ఎమ్మెల్యేల సస్పెండ్...అసెంబ్లీ సమావేశాల నుండి టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరోజు పాటు సస్పెండ్ అయ్యారు. రాజధాని అమరావతిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాద… Read More
0 comments:
Post a Comment