మహాశివరాత్రి సందర్భంగా చారిత్రక శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. కాకతీయులు పాలించిన ఓరుగల్లు ఖిల్లాలో శైవం పరిఢవిల్లింది. కాకతీయ రాజులు ముఖ్యంగా శివారాధకులు . ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాకతీయుల కాలంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రాల నిర్మాణం జరిగింది. కాకతీయ రాజులు ఏక, ద్వి, త్రికూట మరియు పంచకూట ఆలయాలను నిర్మించారు. మహాశివరాత్రి సందర్భంగా చారిత్రక వేయి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NNwFYl
శైవ క్షేత్రాల ఖిల్లా .. ఓరుగల్లు జిల్లా .. మహాశివరాత్రి వేడుకలతో సర్వం శివోహం
Related Posts:
తొమ్మిదేళ్ల ప్రేమ... ఏడాదిన్నర క్రితం పెళ్లి... ఇప్పుడు విడాకులు : ట్రైనీ ఐపిఎస్ భార్యట్రైయిని ఐపిఎస్ మహెశ్వర్ రెడ్డి చేతిలో మోసపోయిన భావన కేసుపై పోలీసులు ఎలాంటీ చర్యలు తీసుకోవడం లేదంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే … Read More
విధ్వంసానికి దిగిన శివసేన.. రైతుల కోసమా? అధికారం కోసమా?పుణే: మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. పుణేలోని ఓ ప్రైవేటు బీమా కార్యాలయంపై బుధవారం ఉదయం దాడికి తెగబడ్డారు. చేతికి అందిన ఫర్నిచర్ … Read More
మైండ్ బ్లాక్ : గూగుల్ తమ ఉద్యోగస్తులకు చెల్లించే జీతాలు ఎంతో తెలుసా..?ఈ రోజుల్లో మంచి జీతంతో కూడిన ఉద్యోగం దొరకడమే కష్టంగా మారుతోంది. అయితే కొన్ని అదృష్టం బాగుండి మంచి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం దక్కితే లైఫ్ సెటిల్ అయినట… Read More
ఇసుక మాఫియాకు చెక్... కఠిన చట్టాలు తెేవాలని సీఎం జగన్ ఆదేశంఏపీలో ఇసుక ధరల నియంత్రణతోపాటు అక్రమ రవాణను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని సీఎం జగన్మ ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకో… Read More
Lakshmi Parvathi: లక్ష్మీపార్వతికి బంపర్ ఆఫర్.. ! క్యాబినెట్ ర్యాంక్ కల్పించే ఛాన్స్?అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతికి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆమెను తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ గా నియమి… Read More
0 comments:
Post a Comment