అలబామా : అమెరికాలో టోర్నడో విరుచుకుపడింది. అలబామా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. టోర్నడో భీభత్సానికి 14 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు పెద్దసంఖ్యలో ఇళ్లు ధ్వంసం కాగా.. వందలాది సంఖ్యలో చెట్లు నెలకొరిగాయి. సౌత్ ఈస్ట్ అలబామాలో టోర్నడో తీవ్రత అధికంగా కనిపిస్తోంది. ఇళ్లు నేలకూలడంతో చాలామంది గల్లంతయ్యారు. ఎమర్జెన్సీ స్క్వాడ్ రంగంలోకి దిగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GYfse8
అమెరికాపై విరుచుకుపడ్డ టోర్నడో.. అలబామా అతలాకుతలం.. 14 మంది మృతి
Related Posts:
చలి వాగులో చిక్కుకున్న 12 మంది రైతులు.. హెలికాఫ్టర్ ద్వారా కాపాడే యత్నం .. వాగులో బస్సు , లారీ కూడాతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ వర్షాల దెబ్బకు… Read More
మోస్ట్ కరెప్టెడ్... రెవెన్యూ శాఖపై మరోసారి చర్చ... చెక్ చెప్పేందుకే కేసీఆర్ ఆ అస్త్రం...రెవెన్యూ శాఖ.. ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చే శాఖల్లో ఇదీ ఒకటి. అత్యంత అవినీతి శాఖగానూ దీనిపై ముద్ర పడింది. భూముల అమ్మకాలు,కొనుగోళ్లు,రిజిస్ట్రేషన్ల… Read More
ఊరించి..ఉసూరుమనిపించి: పంద్రాగస్టు నాటికి కోవ్యాగ్జిన్ అందుబాటులో తెస్తామంటూ: చివరికి నిరాశేన్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్పై స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కీలక ప్రకటన వెలువడుతుందని దేశ ప్రజల… Read More
రాజ్యాంగ ఉల్లంఘనతోనే వ్యవస్ధల మధ్య సంక్షోభం- మేం నిష్పాక్షికమే- ఏపీ హైకోర్టు సీజే వ్యాఖ్యలు..ఏపీలో చట్ట, న్యాయ, కార్యనిర్వాహక అంశాల మధ్య పలు అంశాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తుతున్న వేళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి తన స్వాతంత… Read More
బురదలో కూరుకుపోయిన మంత్రి అవంతి వాహనం: అనూహ్య ఘటనతో: తోసిన పోలీసులువిశాఖపట్నం: పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖపట్నంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఊహించని విధం… Read More
0 comments:
Post a Comment