Sunday, April 14, 2019

ద్వివేదీ ఓటు వేసారు : చ‌ంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్‌: సాక్ష్యాధారాలు విడుద‌ల ..!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌కు ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్ట‌త ఇచ్చింది. రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధి కారి ఓటు వేయ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డితే మిగిలిన సామాన్యుల విష‌యం ఏంటని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. దీనికి ఎన్నిక‌ల సంఘం స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేసారు. దీనికి ప్ర‌తిగా ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి కార్యాలయం స్పందించింది. సీఈఓ ఓటు వేసారంటూ ఆధారాల‌ను విడుద‌ల చేసింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UgZ9uZ

Related Posts:

0 comments:

Post a Comment