హైదరాబాద్: తెలంగాణ మంత్రిమండలి సమావేశాన్ని ఈ నెల 28న నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ భేటీలో కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలకు ఆమోదంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సోమవారం అన్ని శాఖలకు మంత్రిమండలి సమావేశంపై సమాచారం పంపించారు. ఆయా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H0T7do
28న క్యాబినెట్ భేటీ...! కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలకు ఆమోదం తెలిపే ఛాన్స్..!!
Related Posts:
వైసీపీ నేత ఫైర్ బ్రాండ్ రోజా సైలెంట్ అయ్యారు ఎందుకు ? ఎవరేం మాట్లాడినా స్పందించరేం ?వైసిపి నేత ఫైర్ బ్రాండ్ రోజా సైలెంట్ అయిపోయారు. తన మాటల తూటాలతో ప్రత్యర్థి పార్టీ లకు చుక్కలు చూపించే రోజా ఎన్నికలు ముగిసిన నాటినుండి నేటి వరకు మాట్లా… Read More
విజయవాడలో ఆ ఇద్దరూ..!? పోలీసులకు రవిప్రకాశ్..శివాజీ మెయిల్: 10 రోజుల గడువు ఇవ్వండి..!కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్..నటుడు శివాజీ హాజరు కోసం పోలీసులు నిరీక్షిస్తున్నారు. హైకోర్టు సైతం రవి ప్రకాశ్ అభ్… Read More
వీడెక్కడి మొగుడురా బాబూ.. భార్య డ్యాన్స్ చేస్తే చంపేసిండు..!పాట్నా : పెళ్లి వేడుకల్లో డ్యాన్సులు చేయడం కామన్. చిన్నా, పెద్దా చిందులు వేస్తూ.. వెడ్డింగ్ సెర్మనీలు ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే ఓ వివాహం సందర్భంగా… Read More
అధికారం చేపట్టినా అది మూణ్నాళ్ల ముచ్చటే.. బీజేపీపై శరద్ పవార్ జోస్యంముంబై : సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరడంతో రాజకీయ నాయకులంతా ఫలితాలపై దృష్టి పెట్టారు. కేంద్రంలో అధికారం చేపట్టబోయే పార్టీల భవిష్యత్తుపై అంచనా వే… Read More
కమల్హసన్పై చెప్పు విసిరిన దుండగుడుచెన్నై : తమిళనటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హసన్హై ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విల్లుపురంలో నిర్వహించిన రోడ్ షో లో ఈ … Read More
0 comments:
Post a Comment