శ్రీలంకలో దారుణ మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు భారత్లోనూ అలాంటి దాడులకు పాల్పడేందుకు ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. నిఘా సంస్థల దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీలంక ఉగ్రదాడి మాస్టర్ మైండ్గా భావిస్తున్న జహ్రాన్ హషీమ్ కాల్ డేటా పరిశీలించిన అధికారులు వాటిలో పదుల సంఖ్యలో తమిళనాడు, కేరళకు చెందిన వ్యక్తుల నెంబర్లను గుర్తించారు. బురఖా బ్యాన్ ! వరుస పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వ నిర్ణయం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J2M6eM
కేరళలో శ్రీలంక తరహా దాడులకు ప్లాన్! కుట్ర భగ్నం చేసిన ఎన్ఐఏ!
Related Posts:
46 ఏళ్లకే సీఎంగా జగన్: 45 ఏళ్లకే చంద్రబాబు..అయినా అదే ఇద్దరికీ తేడా : క్రెడిట్ ఎవరికంటే....ఏపీలో మరోసారి పిన్న వయసులోనే ముఖ్యమంత్రి అవుతున్నారు జగన్. ఇప్పుడు జగన్ వయసు 46 సంవత్సరాలు. గతంలో చంద్రబాబు 45 ఏళ్లకే సీఎం అయ్యారు. 19… Read More
గెలిచారు..ఇంకా సీఎం కాలేదు : అధికారులతో సమీక్షలు..? : ఆపధ్దర్మ సీఎం ఏం చేస్తున్నారు..!ఏపీ ఎన్నికల్లో వైసీపీ సంచలన విషయం సాధించింది. గతంలో ఎన్నడూ లేనంత మెజార్టీ సాధించి చరిత్ర తిరగ రాసింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, సాంక… Read More
చంద్రబాబు కొంప ముంచింది పవనేనా ... అసలేం జరిగింది2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలయ్యింది . ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ అడ్రెస్ గల్లంతు అయ్యింది. ఏ పార్… Read More
చరిత్రలో తొలిసారి: పొత్తు లేకుండా పోటీ చేసిన చంద్రబాబు టీడీపీ: ఘోర పరాజయంఅమరావతి: తోడు లేనిదే పోటీ చేయదు అనే అపవాదు తెలుగుదేశం పార్టీపై ఉంది. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొన్న ప్రతిసారీ తెలుగుదేశం ఏదో ఒక జాతీయ పార్టీపై… Read More
మూడో స్థానంలో జనసేన విశాఖ అభ్యర్థి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ .. షాక్ ఇచ్చిన విశాఖ ప్రజలుఏపీ ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపిస్తుంది అని అందరూ భావించారు. కానీ అంచనాలు తారుమారు అయ్యాయి. అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. ఈ ఎన్నికల్లో జనసేన కనీ… Read More
0 comments:
Post a Comment