గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పట్టు కోల్పోయిన బిజెపి ఇప్పుడు జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పట్టు సాధించేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తుంది. పార్టీ అగ్రనేతలతో తెలంగాణలో వరుస సభలు నిర్వహించి బీజేపీ గ్రాఫ్ మరింత పెంచుకోవాలని చూస్తున్నారు బీజేపీ నేతలు . అందులో భాగంగా నేడు ఎల్బీ స్టేడియంలో విజయ సంకల్ప సభ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V9dniP
ఎల్బీ స్టేడియంలో నేడు బీజేపీ విజయ సంకల్ప సభ .. టీఆర్ఎస్ సభ ఫెయిల్యూర్ తో మోడీ సభపై ఆసక్తి
Related Posts:
మరో జాకిర్ నాయక్ అసదుద్దిన్ ఓవైసీ ....!ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దిన్ ఓవైసీపై మరోసారి కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో విరుచుకుపడ్డారు. ఓవైసీ మరో జకిర్ నాయక్లా తయారవుతున్నారని ఆయన ఆరోపించారు. ఓవైసీ… Read More
దుర్గం చెరువు కు కొత్త అందాలు: హౌరా బ్రిడ్జిని తలపించేలా : నెటిజెన్ల ప్రశంసలు..!హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు రూపు రేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. విదేశాలను తలపించే రీతిలో ఇక్కడ సాగుతున్న కొత్త ప్రణాళికల గురించి మంత్రి కేటీఆర్ ఫ… Read More
బాల్థాకరేకు ఫడ్నవీస్ నివాళి: స్పూర్తి ప్రదాత అని పొడగ్తలు, పొత్తు పొడవకున్నా..శివసేన చీఫ్, దివంగత బాల్థాకరే వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాళులర్పించారు. బాలాసాహెబ్ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. బాల్ థాకరే త… Read More
హైదరాబాద్ దేశ రెండో రాజధాని: కిషన్ రెడ్డి ఏం చెప్పారంటే..?, ‘కేసీఆర్ మొండివైఖరి వీడాలి’న్యూఢిల్లీ: ఢిల్లీ కాలుష్య తీవ్రత నేపథ్యంలో హైదరాబాద్ను రెండో రాజధాని చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఇటీవల మహారాష్ట్ర గవర్నర్, బీజేపీ సీనియర్ నేత వ… Read More
శ్రీలంక అధ్యక్షుడిగా గోటబయ రాజపక్సే.. ప్రేమదాసపై ఘన విజయంశ్రీలంక అధ్యక్సుడిగా గోలబయట రాజపక్సే విజయం సాధించారు. ప్రత్యర్థి సజిత్ ప్రేమదాసపై భారీ తేడాతో విక్టరీ కొట్టారు. 70 రాజపక్సే మాజీ అధ్యక్షుడు మహింద్ర రా… Read More
0 comments:
Post a Comment