న్యూఢిల్లీ : ఎన్నికల వేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోన్న నేతలపై ఎన్నికల సంఘం కొరఢా ఝులిపిస్తోంది. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్, మాయావతి ప్రచారానికి కత్తెర వేసినా ఈసీ, తాజాగా ఎస్పీ నేత ఆజంఖాన్, కేంద్రమంత్రి మేనకాగాంధీ ప్రచారానికి కత్తెర వేసింది. తాము నిర్దేశించిన సమయం వరకు వారు ప్రచారం చేయొద్దని తేల్చిచెప్పింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IoBUNY
ఆజంఖాన్పై 72, మేనకాపై 48 గంటల నిషేధం : నోటిదురుసుపై ఈసీ చర్యలు
Related Posts:
నటనలో బిగ్ బీ ని మించిన మోదీ..! ప్రధానిగా అమితాబచ్చన్ ని ఎన్నుకావాల్సిందన్న ప్రియాంక..!!మిర్జాపూర్/హైదరబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీని గొప్ప నటుడిగా ఆమె అ… Read More
దోమల మాయం అవుతాయా..? నివారణకు డ్రోన్ల ప్రయోగం... రోజుకు 25ఎకరాల వరకు స్ప్రే...!హైదరాబాద్లో దోమలు లేని ప్రాంతం ఉండదు..దోమలతోనే సకల రోగాలు వస్తాయనడంలో సందేహం లేదు. హైదరాబాద్ పరిస్థితులను వీటినీ కంట్రోల్ చేసేందుకు జీహెఎంసీ ఎన్ని చర… Read More
మోదీ పిరికివాడు..! కాదనుకుంటే తనతో చర్చకు రావాలన్న రాహుల్ గాంధీ..!!ఢిల్లీ/హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ తొలిసారిగా నేడు మీడియ… Read More
జేఎన్యూ లైబ్రరీలో విద్యార్థి ఆత్మహత్య : అంతకుముందు ఇంగ్లీష్ ప్రొఫెసర్కు మెయిల్న్యూఢిల్లీ : ఆ విద్యార్థికి ఏం కష్టమొచ్చిందో తెలియదు. తాను చదివే లైబ్రరీ రూంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే ముందు ప్రొఫెసర్కు ఈ-మెయిల్ చేయడంతో … Read More
సిరుల సింగరేణికి కేటీఆర్ అభినందనలుహైదరాబాద్ : సిరుల సింగరేణికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. గణనీయమైన అభివృద్ధి సాధిస్తూ ముందుకెళ్తుందని ప్రశంసించారు. ఈ మేరకు శుక… Read More
0 comments:
Post a Comment