కోల్ కతా : మండుటెండల్లో సార్వత్రిక ఎన్నికల హీట్ పీక్ స్టేజీకి చేరింది. టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ప్రధాని మోదీ డేంజర్ బెల్స్ మోగించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బ్రహ్మారథం పడుతోన్నారని .. కాంగ్రెస్, టీఎంసీ మరింత బలహీనపడుతాయని జోస్యం చెప్పారు. ఆయన ఇవాళ బెంగాల్ లోని హుగ్లీలో ప్రచారం నిర్వహించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vuLk20
బాంబ్ పేల్చిన మోదీ : 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, దీదీకి షాకిచ్చిన మోదీ
Related Posts:
ట్రబుల్ షూటర్ తో విభేదాలు లేవు, ఇద్దరూ కాంగ్రెస్: ఆయనతో పని చేస్తున్నా, మంత్రి జారకిహోళి !బెంగళూరు: ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి డీకే. శివకుమార్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి అన్నారు… Read More
ఆ 11 మంది బాలికలను ఆ దుర్మార్గుడే హత్యచేసి ఉంటాడు: సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐఢిల్లీ: ముజాఫర్పూర్ బాలికల వసతి గృహంలో జరిగిన లైంగిక వేధింపుల కేసులో సీబీఐ సంచలన విషయాలను బయటపెట్టింది. కనిపించకుండా పోయిన 11 మంది బాలికలను హత్యకు గ… Read More
హైదరాబాద్ లో మరో గ్యాంగ్ వార్..! పోలీసుల ముందే వీరంగం..! ఆందోళనలో స్థానికులు..!!హైదరాబాద్ : ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రౌడియిజం, గూండాయిజం తోపాటు దౌర్జన్యాలను, గ్రూపు తగాదాలను ఉక్కుపాదంతో అణచివేసిన నగ… Read More
మాజీ లవర్ తాజా గర్ల్ ఫ్రెండ్ వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యప్రేమించిన వాడు మోసం చేసినా భరించిన ఓ యువతి మాజీ ప్రేమికుడి గర్ల్ ఫ్రెండ్ వేధింపులు భరించలేకపోయింది. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ప్రేమికుడు మోసం … Read More
వీరు చెబితే గెలిచేస్తారా: చంద్రబాబు నోట గ్యాంబ్లర్ల మాట: వైసీపీ ఎదురు దాడి..!ఏపీలో ఎన్నికల్లో గెలుపు పైన ఎవరి అంచనాల్లో వారున్నారు. అనేక సర్వే సంస్థల పేర్లతో సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. బెట్టింగ్ రాయుళ్లు బిజీగా ఉన్న… Read More
0 comments:
Post a Comment