జకార్తా : ప్రజాస్వామ్య పండుగ ప్రాణాలు తీసింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 272 మందిని పొట్టనపెట్టుకుంది. ప్రజాస్వామ్య పండుగేంటి.. ప్రాణాలు తీయడమేంటి అనుకుంటున్నారా? ఇండోనేసియాలో ఇటీవల జరిగిన ఎన్నికల తాలూకు ఫలితమిది. ఓట్ల లెక్కింపు సందర్భంగా 272 మంది కౌంటింగ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1878 మంది అనారోగ్యం పాలయ్యారు. నేడే నాలుగో విడత పోలింగ్.. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్ల క్యూ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WkIGri
ప్రాణాల మీదకు తెచ్చిన ఓట్ల లెక్కింపు.. 272 మృతి.. 1878 మందికి అనారోగ్యం
Related Posts:
భారత్పై చైనా భారీ యుద్ధతంత్రం.. ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. క్షణక్షణం ఉత్కంఠ..భారత్-చైనాల మధ్య వాస్తవిక నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తత మరింత ముదిరింది. ప్రధానంగా తూర్పు లదాక్ లోని పాంగాంగ్ సరస్సు, గాల్వన్ లోయ ప్ర… Read More
కడప జిల్లాలో భగ్గుమన్న విభేదాలు: దొమ్మీకి దిగిన వైసీపీ నేతలు: లాఠీఛార్జీ.. ఉద్రిక్తతకడప: కడప జిల్లాలో పాతకక్షలు భగ్గుమన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెందిన రెండు గ్రూపుల నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రోడ్డెక్కి మరీ వైఎ… Read More
ఆమెకు 23, అతనికి 26: కొన్నాళ్లుగా సహజీవనం.. మధ్యలో స్నేహితురాలు.. కట్ చేస్తే, మర్డర్..ఔను వాళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ-కామర్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. కానీ మధ్యలో యువతి స్నేహితురాలు వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగిం… Read More
మనదేశంలో కరోనా మరణాల రేటు చాలా తక్కువ అందుకే: పోరాటం ఆగదున్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మనదేశంలో కరోనా మహమ్మారి మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతేగాక, కరోనా బారిన పడి … Read More
7 వారాల్లోనే వైరస్ నిర్మూలన, 700 నుంచి 30కి తగ్గిన కేసులు, లాక్డౌన్ ఎత్తివేత..కరోనా పేరు చెబితే చాలు యావత్ ప్రపంచం వణికిపోతోంది. వైరస్కు మందు లేకపోవడంతో.. అగ్రరాజ్యలు కూడా బిక్కుబిక్కుమంటున్నాయి. వైరస్ వ్యాపించిన అన్నీ దేశాల్లో… Read More
0 comments:
Post a Comment