జకార్తా : ప్రజాస్వామ్య పండుగ ప్రాణాలు తీసింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 272 మందిని పొట్టనపెట్టుకుంది. ప్రజాస్వామ్య పండుగేంటి.. ప్రాణాలు తీయడమేంటి అనుకుంటున్నారా? ఇండోనేసియాలో ఇటీవల జరిగిన ఎన్నికల తాలూకు ఫలితమిది. ఓట్ల లెక్కింపు సందర్భంగా 272 మంది కౌంటింగ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1878 మంది అనారోగ్యం పాలయ్యారు. నేడే నాలుగో విడత పోలింగ్.. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్ల క్యూ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WkIGri
ప్రాణాల మీదకు తెచ్చిన ఓట్ల లెక్కింపు.. 272 మృతి.. 1878 మందికి అనారోగ్యం
Related Posts:
ఏపీ అసెంబ్లీపై వర్మ షాకింగ్ ట్వీట్.. స్పీకర్ హెడ్ మాస్టర్ , ఎమ్మెల్యేలు స్కూల్ పిల్లల్లటవివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ ఏపీ ఎన్నికల ముందే కాదు, ఏపీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిత్యం వివాదాలతో కాలం గడిపే రాంగో… Read More
గచ్చిబౌలి జంక్షన్లో కారు బీభత్సం .. ఫుట్పాత్పైకి దూసుకెళ్లి హంగామా ...హైదరాబాద్ : చేతిలో కారు ఉంటే చాలు గాలిలో తేలిపోతుంటారు పోకిరిలు. ఇక ట్రాఫిక్ రూల్స్ అంటేనే వారికి చిరాకు. ఎదురుగా ఏ వాహనం వస్తున్న లెక్కచేయరు. తమ ముంద… Read More
సౌత్ ఇండియన్ బ్యాంకులో 385 ప్రొబేషనరీ క్లర్కు పోస్టులుసంస్థ పేరు: సౌత్ ఇండియన్ బ్యాంకు మొత్తం పోస్టుల సంఖ్య : 385 పోస్టు పేరు: ప్రొబేషనరీ క్లర్కులు జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా దరఖాస్తులకు చివరి తేదీ : 30… Read More
పోలీసు చరిత్రలో జగన్కు ఒక పేజీ ఉంటుంది.. రేపటి నుంచే వీక్లీ ఆఫ్లు అమలుఆంధ్రప్రదేశ్ పోలీసులకు శుభవార్త. ఎప్పటి నుంచో వీక్లీ ఆఫ్ కోసం ఎదురుచూస్తోన్న వారి కల ఫలిస్తోంది. ఏపీలో కొత్త ప్రభుత్వం రావడంతో అన్ని నిర్ణయాలు చాలా వే… Read More
మరోసారి మోడీ సమావేశానికి డుమ్మా కొట్టనున్న మమతా బెనర్జీప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆహ్వానాన్ని మరోసారి తిరస్కరించింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రీ మమతా బెనర్జీ. ప్రధాన మంత్రి నేతృత్వంలో బుధవారం కొనసాగనున్న సమావ… Read More
0 comments:
Post a Comment