Thursday, April 4, 2019

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: క‌దిరి నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా క‌దిరి, న‌ల్ల‌మాడ మండ‌లాలు పూర్తిగా క‌దిరి నియోజ‌క‌వ‌ర్గంలో చేరాయి. ఇక్క‌డ నుండి మూడు సార్లు గెలిచిన వేమారెడ్డి శాస‌న‌సభ స్పీక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. రెండు సార్లు గెలిచిన మ‌హ్మ‌ద్ ష‌కీల్ గ‌తంలో ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా ప‌ని చేసారు. ఒక‌సారి గెలిచిన నిజాం వ‌లి అప్ప‌ట్లో చెన్నారెడ్డి క్యాబినె ట్ లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UylkAQ

Related Posts:

0 comments:

Post a Comment