కోయంబత్తూరులోని ఎయిర్ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్(ఏఎఫ్ఏసీ)లో శిక్షణలో ఉన్న మహిళా అధికారిపై అమితేశ్ అనే ఫ్లైట్ లెఫ్టినెంట్ అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ కేసులో 'కోర్టు మార్షల్'కు అడిషనల్ మహిళా కోర్టు అనుమతినిచ్చింది. దీంతో దీనికి సంబంధించిన విచారణ సాధారణ కోర్టుల్లో కాకుండా మిలటరీ పరిధిలోని కోర్టు మార్షల్లో జరగనుంది. ఇది ఎయిర్ఫోర్స్కి సంబంధించిన కేసు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZG8pBb
ఎయిర్ఫోర్స్ మహిళా అధికారిపై రేప్-కేసు విచారణ ఇక కోర్టు మార్షల్కు-బాధితురాలికి టూ ఫింగర్ టెస్టు...
Related Posts:
కరోనా మెడికల్ రీసెర్చ్కు 93 ఏళ్ల వృద్దురాలి మృతదేహం అప్పగింత... ఆ విషయంలో దేశంలోనే మొట్టమొదటి మహిళకోల్కతాకు చెందిన 93 ఏళ్ల జ్యోత్స్నా బోస్ అనే కార్మిక నాయకురాలి మృతదేహాన్ని కరోనా మెడికల్ రీసెర్చ్ కోసం ఆమె కుటుంబ సభ్యులు 'గందర్పన్' అనే ఓ స్వచ్చంద స… Read More
Advance Monsoon: నో వెయిటింగ్: తెలుగు రాష్ట్రాలకు గుడ్న్యూస్విశాఖఫట్టణం: రెండు తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ తీపికబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగా దేశంలో ప్రవేశించబోతోన్నాయి. ఏకంగా అయ… Read More
చికిత్స చేయరు.!చేస్తున్నట్టు బిల్డప్ మాత్రమే.!లక్షల్లో బిల్లులు.!ఇదీ ప్రస్తుతం ప్రయివేట్ ఆసుపత్రుల తీరు.!హైదరాబాద్ : కరోనా క్లిష్ట సమయంలో కోవిడ్ బాదితుల పట్ల కొంతమంది వైద్యులు వికృత క్రీడకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు క… Read More
బ్లాక్ మార్కెట్లోకి బ్లాక్ ఫంగస్ డ్రగ్... ఒక్కో ఇంజెక్షన్ రూ.50వేలకు... హైదరాబాద్లో ముఠా అరెస్ట్కరోనా చికిత్సలో ఉపయోగించే రెమ్డిసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్కి తరలించి సొమ్ము చేసుకుంటున్న ముఠాల కన్ను ఇప్పుడు బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లపై కూడా… Read More
వారఫలితాలు తేదీ మే 21 శుక్రవారం నుండి 27 గురువారం 2021 వరకుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment