కోయంబత్తూరులోని ఎయిర్ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్(ఏఎఫ్ఏసీ)లో శిక్షణలో ఉన్న మహిళా అధికారిపై అమితేశ్ అనే ఫ్లైట్ లెఫ్టినెంట్ అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ కేసులో 'కోర్టు మార్షల్'కు అడిషనల్ మహిళా కోర్టు అనుమతినిచ్చింది. దీంతో దీనికి సంబంధించిన విచారణ సాధారణ కోర్టుల్లో కాకుండా మిలటరీ పరిధిలోని కోర్టు మార్షల్లో జరగనుంది. ఇది ఎయిర్ఫోర్స్కి సంబంధించిన కేసు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZG8pBb
Thursday, September 30, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment