కోయంబత్తూరులోని ఎయిర్ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్(ఏఎఫ్ఏసీ)లో శిక్షణలో ఉన్న మహిళా అధికారిపై అమితేశ్ అనే ఫ్లైట్ లెఫ్టినెంట్ అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ కేసులో 'కోర్టు మార్షల్'కు అడిషనల్ మహిళా కోర్టు అనుమతినిచ్చింది. దీంతో దీనికి సంబంధించిన విచారణ సాధారణ కోర్టుల్లో కాకుండా మిలటరీ పరిధిలోని కోర్టు మార్షల్లో జరగనుంది. ఇది ఎయిర్ఫోర్స్కి సంబంధించిన కేసు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZG8pBb
ఎయిర్ఫోర్స్ మహిళా అధికారిపై రేప్-కేసు విచారణ ఇక కోర్టు మార్షల్కు-బాధితురాలికి టూ ఫింగర్ టెస్టు...
Related Posts:
వెంటిలేటర్ పై చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్: చెన్నై వెళ్లనున్న చంద్రబాబుచిత్తూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, చిత్తూరు లోక్ సభ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్ శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ప్రస్తుతం ఆయనకు… Read More
జనసేన ట్విట్టర్ ఖాతాలు వెనక్కి ... జనసేనాని పవన్ కళ్యాణ్ ట్వీట్ తో దిగొచ్చిన ట్విట్టర్ !!జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ ఇస్తూ జనసైనికుల 400 ట్విట్టర్ అకౌంట్లు సస్పెండ్ చేసింది ట్విట్టర్ . ఊహించని పరిణామంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వి… Read More
హరీష్ రావు తో భేటీ ఐన జగ్గారెడ్డి..! విషయం అదేనా....?హైదరాబాద్ : రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఎప్పుడూ ఒకలాగే ఉండవు. బళ్లు ఓడలు, ఓడలు బళ్లు అవడం కూడా రాజకీయాల్లో సర్వ సాధారణమైన అంశమే. బద్ద శత్రువులుగా ఉన్న… Read More
ఢిల్లీ పార్టీ ఆఫీస్ లో భార్యను చితకబాదిన బీజేపీ లీడర్, వీడియో వైరల్, కేంద్ర మంత్రి!న్యూఢిల్లీ: ఢిల్లో త్వరలో జరగనున్న ఎన్నికల గురించి చర్చిస్తున్న సమయంలో అదే కార్యాలయంలోకి వచ్చిన భార్యను చూసిన బీజేపీ నేత ఊగిపోయాడు. అంతే నువ్వ ఎందుకు … Read More
కోడెలను రాక్షస ప్రభుత్వమే చంపింది.. 18 కేసులు పెట్టి వేధించిందన్న చంద్రబాబుమాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడానికి ఏపీలోని రాక్షస ప్రభుత్వమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఫర్నీచర్ పేరు… Read More
0 comments:
Post a Comment